
లేటెస్ట్
ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాలను నమోదు చేయించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణలోని ప్రజలంతా తమ ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్లో నమోదు చేసేందుకు సహకరించాలని సూచించిన సీఎం కేసీఆర్.. తన ఫామ్ హౌస్కు సంబంధించిన వివరాలను ధరణి పో
Read Moreఫ్రెండ్స్ తో పబ్జిగేమ్ ఆడలేక… 17ఏళ్ల యువకుడి ఆత్మహత్య
తిరుపతి: ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెబుతూ పబ్జి గేమ్ మొదలుపెట్టిన యువకుడు.. ఆటలో ఫ్రెండ్స్ తో వెనుకబడిపోతున్నానని ఒత్తిడికి గురై… మనస్తాపంతో ఆత్మహత్
Read Moreతల్లి మందలించిందని పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: తల్లి మందలించిందని ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల లో ఈ ఘ
Read Moreలాక్డౌన్ తర్వాత థియేటర్స్లో విడుదలవనున్న తొలి సినిమా ఇదే
న్యూఢిల్లీ: కరోనా కారణంగా అన్ని రంగాల మాదిరే సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి వ్యాప్తి భయంతో పలు నెలల పాటు సినిమా హాళ్లు తెరుచుకోలేదు.
Read Moreసర్పంచ్ అయినా కింద కూర్చోవాల్సిందే .. తమిళనాడులో కుల వివక్షత
కుడ్డలూర్: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కుల వివక్షత కొనసాగుతూనే ఉంది. దీనికి తమిళనాడులోని కుడ్డలూర్లో తాజాగా జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెప్పొచ్చు. వ
Read Moreగాంధీ ఆసుపత్రి నుంచి పరారైన ఖైదీల్లో ఒకరు అరెస్ట్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాంధీ ఆసుపత్రిలో ఖైదీల పరారీ కేసులో పురోగతి సాధించారు బాలానగర్ పోలీసులు . పారిపోయిన నలుగురు ఖైదీలలో ఒకరిని అదుపులోకి తీసు
Read Moreఇపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్ : దీపావళికి జమ కానున్న వడ్డీ ఎంతంటే
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) తన చందాదారులకు చెల్లించే మొదటి విడత 8.5% వడ్డీ దీపావళికి జమ అయ్యే అవకాశ
Read Moreఆ విమాన టికెట్లు వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు చెల్లుబాటు
దేశంలో కరోనా లాక్డౌన్కు ముందు బుక్ చేసుకున్న విమాన టికెట్లు వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియ
Read More