లేటెస్ట్

వెనెజువెలా బోట్ పేల్చేశాం ..అమెరికా నేవీ ప్రకటన

వాషింగ్టన్: అమెరికా ఆర్మీ.. వెనెజువెలా కు చెందిన స్మగ్లర్ల బోట్ ను పేల్చేసింది. అంతర్జాతీయ జలాల పరిధి దాటి అమెరికా వైపు వస్తుండగా సౌత్‌‌కామ్

Read More

దిశ చూపించరూ..! ఏడాది గడిచినా జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ సమిటీ సమావేశాలు లేవు

జిల్లాలో కేంద్ర పథకాల అమలుపై సమీక్ష కరువు మహబూబాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో

Read More

సబ్సిడీ గేదెలొస్తున్నయ్.! మహిళలకు రెండు గేదెల చొప్పున పంపిణీ

ఇందిరా మహిళా డెయిరీ స్కీమ్​ కింద ఎంపిక చేసిన మహిళలకు రెండు గేదెల చొప్పున పంపిణీ  పైలెట్​ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా  మధిర నియోజకవర్గంల

Read More

తల్లీబిడ్డల ఆరోగ్యంపై ఫోకస్.. సెప్టెంబర్ నుంచి స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్

15 రోజుల పాటు మహిళల కోసం హెల్త్​ క్యాంపులు గర్భిణులు, చిన్నారుల కోసం పోషణ్​ మాసోత్సవం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తల్లీ బిడ్డల ఆరోగ్య

Read More

హిమాచల్ ప్రదేశ్ లో బీభత్సం .. రాత్రంతా కుండపోత వాన

ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి బీభత్సం  ఇల్లు కూలి ముగ్గురు మృతి.. మరొకరు గల్లంతు సిమ్లా: హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ల

Read More

మానేరుపై హైలెవల్ బ్రిడ్జి.. రూ.77 కోట్లు శాంక్షన్ చేసిన కేంద్రం

నెరవేరనున్న గన్నేరువరం మండల వాసుల చిరకాల వాంఛ వేములవాడ- సిరికొండ రోడ్డుకు రూ.23 కోట్లు  ఆర్నకొండ-మల్యాల రోడ్డు విస్తరణకు రూ.50 కోట్లు 

Read More

గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి చొరవ తీసుకోండి ..కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసిన మంత్రి తుమ్మల

సుజాతానగర్, వెలుగు : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ త్వరగా నిర్మించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి

Read More

మెదక్ ను ముంచుతున్న మహబూబ్ నహర్ కాల్వ

భారీ వర్షం పడితే మెదక్​లో పలు కాలనీలు జలమయం చెరువులా మారుతున్న మెయిన్​ రోడ్డు మెదక్, వెలుగు: భారీ వర్షం పడితే చాలు మెదక్ పట్టణంలోని పలు ప్రా

Read More

ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

బషీర్​బాగ్​, వెలుగు: బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతానికి రిజర్వేషన్లు పెంచినట్లుగానే ఎస్సీలకు 18 శాతానికి పెంచాలని  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్

Read More

సాయుధ పోరాట ఫలితమే విలీనం

దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న రాగా హైదరాబాద్​  సంస్థానంలో 1948 సెప్టెంబర్​ 17న దాదాపు ఒక సంవత్సరం తరువాత మువ్వన్నెల జెండా ఎగిరింది. ఆ నడు

Read More

సెప్టెంబర్17 చరిత్రలోకి వెళ్తే..!

తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేకం. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన  నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న దినంసెప్టెంబర్ 17.  

Read More

హైద్రాబాద్ మెట్రో ట్రైన్ ఎండీగా సర్పరాజ్ అహ్మద్

హైద్రాబాద్ మెట్రో ట్రైన్ ఎండీగా సర్పరాజ్ అహ్మద్ ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్వీఎస్​ రెడ్డి అపాయింట్ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్​ రామకృష్ణారావు

Read More

నల్గొండ జిల్లాలో రిజిస్ట్రేషన్లు తగ్గినా.. ఆదాయం పెరిగింది

రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం నల్గొండలో మాత్రం స్వల్పంగా పెరిగిన రాబడి  నల్గొండ, వెలుగు:  ఉమ్మడి నల్గొండ జిల్లాలో

Read More