లేటెస్ట్

మహబూబాబాద్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్

మహబూబాబాద్ జిల్లా: నాలుగు రోజుల క్రితం మహబూబాబాద్ లోని బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో నలు

Read More

ప్రభుత్వ స్థలం కాపాడాలని చిన్నారుల ఆందోళన

హైదరాబాద్  హైదర్ నగర్ లోని శ్రీనివాస కాలనీలోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలంటూ ఆందోళన చేశారు కాలనీ వాసులు, చిన్నారులు. సర్వే నెంబర్ 95లోని ప్రభుత్వ

Read More

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించాలి

బాసర ట్రిపుల్ ఐటీలో తమ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు

Read More

తినే ఆహారంలో వానపాములు, బల్లులు, బొద్దింకలా?

చదువుకోవడానికని విద్యార్థులను హాస్టళ్లకు పంపిస్తే... విషపు కూడు పెట్టి వాళ్లను చంపుతున్నారని కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపి

Read More

మోడీ మన్ననలు అందుకున్న ఛోలే వాలా

భారతదేశంలో కరోనాకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సర్కారు సూచిస్తున్నా.. చాలా మంది వేసుకోవడం లేదు. ఈనేపథ్యంలో కొవిడ్ వ

Read More

కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు రెండో స్వర్ణం

కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టర్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే మీరాబాయి చాను భారత్కు తొలి గోల్డ్ మెడల్ ను సాధించిపెట్టగా.. తాజాగా

Read More

మత్స్యశాఖ ఎన్నికల్లో ఉద్రిక్తత

ఎన్నికలు జరపాలని ఓ వర్గం.. వద్దని మరో వర్గం ఆందోళన సూర్యాపేట జిల్లా కలకోవ గ్రామంలో జరిగిన మత్స్యశాఖ ఎన్నికలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఎన్నికలు

Read More

ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్ల తర్వాత ఊహించని ఇచ్చంత్రం

పాలిటిక్స్ లో ఉన్నోళ్లు ఇచ్చిన హామీలు అమలు చేసి అందరినీ సంతృప్తి పరచడం కష్టమేనని అంటుంటారు. వాళ్లు ఎన్నిచెప్పినా.. తమ దగ్గరోళ్లు, తమ పార్టీ వాళ్లకే చే

Read More

మంత్రి మల్లారెడ్డికి గడ్డు కాలం

టైం బాగోలేకుంటే గోరు గొడ్డలై దాడి చేస్తుంది. కర్ర.. పాములా మారి కాటేస్తుందని అంటుంటారు. రాష్ట్రంలో ఓ మంత్రి పరిస్థితి కూడా అలాగే ఉందనే చర్చ జరుగుతోంది

Read More

ఈడీకి భయపడి సంజయ్ మా పార్టీలోకి రావొద్దు

తప్పు చేయకపోతే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎందుకు భయపడుతున్నాడని, అతను పెద్ద MVAకు నాయకుడని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఎద్దేవా చేశారు. ఈడీకి భయప

Read More

ఆస్తి నష్టం జరగలేదన్న ప్రభుత్వ వాదనలో నిజం లేదు

హైదరాబాద్: మూసీ వరదలతో నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్ నగర్, మూసానగర్ బస్తీవాసులు. వరద వచ్చిన ప్ర

Read More

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్

సీఎం కేసీఆర్  రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు.  ఎప్పుడు ఎన్నికలు వచ్చిన

Read More

రాజగోపాల్ రెడ్డి నిర్ణయం వెంకట్ రెడ్డిపై ఎఫెక్ట్ చూపిస్తుందా..?

రాజకీయాల్లో చాలా పరిణామాలు జరుగుతుంటాయి. ఒకే కుటుంబం వారు వేర్వేరు పార్టీలో ఉండొచ్చు. అయితే ఒకే పార్టీలో ఉన్నప్పుడే ఒకరు తీసుకునే నిర్ణయాలు ఇంకొకరిపై

Read More