లేటెస్ట్

దళితుణ్ని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే

హైదరాబాద్: దళితుల అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ చేపట్టిన  ప్రజా సంగ్రామ యాత

Read More

ప్రజల కోసం పనిచేస్తే తప్పకుండా పదవులు

మునుగోడులో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. నేతలు పదవుల కోసం కాకుండా ప్రజల

Read More

సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ కు అమిత్ షా

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ  వేడుకలను బీజేపీ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  ము

Read More

చెలరేగిన స్మృతి..భారత్ సూపర్ విక్టరీ

ఇంగ్లాండ్పై భారత మహిళల జట్టు విజయం సాధించింది. తొలి టీ20లో ఓడిన టీమిండియా..రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో గెలిచి..సిరీస్ను సమం చేసింది. ఇంగ్లాండ్ విస

Read More

నిమ్స్ కు నూతన డైరెక్టర్ నియామకం

హైదరాబాద్: నిమ్స్ కొత్త డైరెక్టర్ గా డాక్టర్ రామ్మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నిమ్స్ డైరెక్టర్

Read More

మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్ల జైలు శిక్ష

ఏపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్  కంపెనీ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ల

Read More

కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీఎస్పీ ధర్నా

కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల్లో సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా చేశారు. కలెక్టరేట్ ముందు బైఠాయిం

Read More

మీరు గట్టిగా మాట్లాడితే నేనూ గట్టిగా మాట్లాడుతా..

పెండింగ్ బిల్లుల కోసం  కరీంనగర్ సర్పంచ్ లు మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావుకి దండం పెట్టి వేడుకున్నారు. మూడు నెలలుగా పెండింగ్ బిల్లులు రా

Read More

కొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉంది

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ కు సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. గత సంవత్సరం ఆసీస్ జట్టు కప్ ను ఎగురేసుకొని పోయింది. అదే ఉత్సాహంతో ఈసారి

Read More

నా ఫ్యామిలీకి ఏమైనా కేసీఆర్ దే బాధ్యత

కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని.. ఇప్పుడు కేసీఆర్కు

Read More

పశ్చిమ బెంగాల్ లో హింసాత్మకంగా బీజేపీ నిరసన

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ చేపట్టిన చలో సచివాలయం నిరసన హింసాత్మకంగా మారింది.కోల్ కతా సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల నిరసనకారు

Read More

మునుగోడులో ఒక్క ఫ్లోరోసిస్ కేసు లేదు

కులవృత్తుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మత్స్యకారుల పరిస్థితి దారు

Read More

ఈడీ ముందు హాజరైన బాలీవుడ్ హీరోయిన్

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు.

Read More