లేటెస్ట్

కులగణనపై ఎవరికివారే..! బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్..

దేశమంతటా  పహల్గాంపై  వాడివేడీగా చర్చలు  జరుగుతున్నవేళ  కేంద్ర ప్రభుత్వం దేశంలో కులగణనకు పచ్చజెండా ఊపడం సంచలనమే. 2014 నుంచి  ద

Read More

హఫీజ్ సయీద్​కు నాలుగంచెల భద్రత.. పహల్గాం దాడి తర్వాత ఆర్మీతో సెక్యూరిటీ పెంచిన పాక్​

ఇస్లామాబాద్: పహల్గాం దాడి తర్వాత లష్కరే తయిబా చీఫ్​ హఫీజ్​ సయీద్​కు పాకిస్తాన్​ సర్కారు భద్రతను పెంచింది. గతంతో పోలిస్తే అతడి సెక్యూరిటీని నాలుగు అంచె

Read More

ఇయ్యాల (మే 02న) ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు హైదరాబాద్, వెలుగు: జన గణనతో పాటు కుల గణన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో దీనిపై చర్చించేందుకు శుక్రవారం సాయం

Read More

కఠోర శ్రమతోనే విజయాలు సాధ్యం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్​ స్కూల్​ ‘పది’ స్టూడెంట్లకు అభినందన ముషీరాబాద్, వెలుగు: కఠోర శ్రమతోనే విజయాలు సాధ్యమవుతాయని చెన్నూరు ఎమ్మెల్యే, కాకా డాక

Read More

శంషాబాద్ ​ఎయిర్​పోర్టులో పోర్టులో 3.5 కిలోల గోల్డ్​ పట్టివేత

గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సహకారంతో స్మగ్లింగ్ ముందస్తు సమాచారంతో పట్టుకున్న డీఆర్ఐ అధికారులు శంషాబాద్, వెలుగు: శంషాబాద్​ఎయిర్​పోర్టులో భ

Read More

తెలంగాణ మోడల్‌‌‌‌లో కులగణన చేయండి : సీఎం రేవంత్‌‌‌‌

మేం పూర్తి సహకారం అందిస్తాం రాష్ట్రాల యూనిట్‌‌‌‌గానే సర్వే చేపట్టాలి  రాష్ట్రాలను సంప్రదించి గైడ్‌‌‌&zw

Read More

అటారీ బార్డర్ను తెరిచే ఉంచుతాం.. తదుపరి ఆదేశాల వరకు ఈ నిర్ణయం అమలు: కేంద్రం

న్యూఢిల్లీ:  ఇండియాలో ఉన్న పాకిస్తానీ పౌరులు తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే దాకా అటారీ&

Read More

గుడ్ న్యూస్: రూ. 20 టికెట్ తో.. మెట్రో డీలక్స్ బస్సులో హైదరాబాద్ లో ఎక్కడికైనా వెళ్లొచ్చు..

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ మెట్రోఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్ పాస్ లు తీసుకున్నవారు మెట్రో డీలక్స్ లో ప్రయాణించేందుకు గ్రేటర్ ఆర్డీసీ వెసులుబాటు కల్పి

Read More

హెడ్​లైన్లు సరే.. డెడ్​లైన్​ ఎప్పుడు? కులగణన ఎప్పుడు పూర్తి చేస్తరో కేంద్రం చెప్పాలి: కాంగ్రెస్

న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ వ్యాప్తంగా కులగణనను ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్​ జనరల్ సెక్రటరీ  జైరాం రమేశ్ డ

Read More

జీఎస్‌‌టీ వసూళ్లలో రికార్డ్‌.. ఏప్రిల్‌‌లో రూ.2.37 లక్షల కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: జీఎస్‌‌టీ వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డ్ గరిష్టాలకు చేరుకున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్‌లో చివరి నెల కావడంతో  

Read More

కోహెడలో భగ్గుమన్న భూ వివాదం.. ప్లాట్స్ ఓనర్లపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగిన మరో వర్గం

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో భూ వివాదం భగ్గుమంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు తీవ్రంగ

Read More

కార్మికుల హక్కుల కోసం కాకా పోరాడారు : వివేక్ వెంకటస్వామి

ఆయన కృషితోనే సింగరేణి కార్మికులకు పెన్షన్  ఇప్పుడు ఆ పెన్షన్ పెంపు కోసం ఎంపీ వంశీకృష్ణ పోరాడుతున్నారని వెల్లడి  కాకా మెమోరియల్ తరఫున

Read More

ఓవైపు బిల్డింగ్ కట్టుకుంటూనే.. ఇందిరమ్మ ఇల్లు రాలేదని సూసైడ్ అటెంప్ట్

ఇండ్లు ఉన్నవాళ్లకు కాదు, ముందుగా ఇండ్లు లేని పేదలకు కేటాయించామన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ

Read More