లేటెస్ట్
నాకు ఎలాంటి సంబంధం లేదు: స్మృతి, పలాష్ పెళ్లి ఆగిపోవడంపై లేడీ కొరియోగ్రాఫర్ క్లారిటీ
ముంబై: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధనా, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. 2025, నవంబర్ 23న
Read Moreహైదరాబాద్లో ఎకరం రూ.151 కోట్లు.. కోకాపేట నియోపోలీస్లో రికార్డ్ ధర
భూమిలో బంగారం పండుతుందని రైతులు సరదాగా మాట్లాడుకుంటుంటారు. కానీ భూములు బంగారమయ్యాయని ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లో భూముల విలువ బంగారాన
Read Moreఆకాశంలో విందు కోసం వెళ్లి.. హాహాకారాలు పెట్టిన ఫ్యామిలీ.. గంటకు పైగా గాల్లో వేలాడిన టూరిస్టులు
ఆకాశంలో విందు.. వినటానికే భలే ఉంది కదా. నింగి నేలకు మధ్యన ఉండి.. చల్లని గాలులు, సమీపంలో ఉన్న మేఘాలను చూస్తూ లంచ్ చేయడం థ్రిల్లింగ్ ఫీలింగ్. కానీ అనుభూ
Read Moreఏది నిజం.. అబద్ధం.. గందరగోళంగా మావోయిస్టుల లేఖలు
కొనసాగుతున్న లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లు మల్లా రాజిరెడ్డి చనిపోయినట్టు ప్రచారం దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నారంటున్న కొందరు సామూహికంగా లొంగిపోతా
Read MoreSMAT 2025: ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో CSK ప్లేయర్ సెంచరీ.. ఒంటి చేత్తో ముంబైని గెలిపించాడు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. ఇటీవలే ఉర్విల్ పటేల్ 31 బంతుల్లోనే సెంచరీ చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన
Read Moreకాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం.. కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరాకూ నీళ్లు రాలే: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ప్యాకేజీ 22 ద్వారా రెండో వంతు భూ సేకరణ కూడా చేయలేదు పనులు చేయకున్నా కాంట్రాక్టర్లకు పైసలు ముట్టినయ్ నన్ను కుటుంబం నుంచి పంపి శునకానందం పొందుతుం
Read MoreV6 DIGITAL 28.11.2025 EVENING EDITION
కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం కట్టారన్న కవిత.. మావోయిస్టుల లేఖల్లో ఏది నిజం.. ఏది అబద్ధం!! జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనానికి తాము వ్యతిరేకమ
Read Moreదేశంలో టెక్నాలజీ విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ: జగ్గారెడ్డి
శుక్రవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. గాంధీ కుటుంబ
Read Moreడిసెంబర్ 13న హైదరాబాద్కు మెస్సీ.. వెయిటింగ్ అంటూ సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీని, అతని ఆటను నేరుగా చూసే భాగ్యం హైదరాబాద్అభిమాన
Read Moreఅయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఇరుముడితో విమానం ఎక్కేందుకు అనుమతి
అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులు ఇరుముడితో విమానం ఎక్కేందుకు అనుమతించింది. శబరిమల అయ్యప్ప యాత్రలో భాగంగా టెంకాయతో సహా ఇరుముడిని
Read Moreతల్లి మరణాన్ని తట్టుకోలేక మానేరు వాగులో దూకిన కానిస్టేబుల్
తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని కొడుకు ఆమె అంత్యక్రియలకు ముందే ఆమె బాట పట్టాడు.ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం ( నవం
Read Moreహలాల్ రూల్ లేదు.. రైళ్లలో అందరికీ ఒకేలా భోజనం..: IRCTC కీలక ప్రకటన...
రైళ్లలో ఇచ్చే నాన్ వెజ్ భోజనంలో కేవలం హలాల్ పద్ధతిలో తయారైన మాంసాన్ని మాత్రమే వాడుతున్నారని వస్తున్న ఆరోపణలపై రైల్వే క్యాటరింగ్ సంస్థ (IRCTC) ఒక ప్రకట
Read Moreశ్రీలంకలో బీభత్సం సృష్టిస్తూ.. ఏపీ దిశగా దిత్వా తుఫాన్.. రెండు రోజుల్లో భారీ వర్షాలు
దిత్వా తుఫాన్ శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు శ్రీలకం ద్వీపం అతలాకుతలం అయ్యింది. ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయి జలదిగ్బంధం అయ్యింది. దిత్వా
Read More












