లేటెస్ట్
హైదరాబాద్ పాత బస్తీ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ శాలిబండ క్లాక్ టవర్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్లాక్ టవర్ సెంటర్ సమీపంలో ఉన్న ఒక బిల్డింగ్ మంటల్లో కాలిపోయింది. ఫో
Read Moreహైదరాబాద్ టూ భీమవరం.. చేపలకు మేతగా చికెన్ వేస్టేజ్.. రాత్రికి రాత్రే బోర్డర్ దాటిస్తున్న ముఠా
హైదరాబాద్: కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను అక్రమంగా చేపల వ్యాపారులకు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఏపీలోని.. ఒంగోలు, భీమవరం ప్రాంతాలకు అక్రమంగా
Read Moreబైక్పై వెళ్తుండగా లవర్స్ మధ్య లొల్లి.. నీ చావు ఇలా రాసి పెట్టి ఉండటమేంటి తల్లీ !
బెంగళూరు: కర్ణాటకలోని దావణగెరెలో షాకింగ్ ఘటన జరిగింది. బైక్పై వెళ్తూ లవర్స్ గొడవ పడ్డారు. బైక్ రన్నింగ్లో ఉండగా గొడవ పడటంతో.. ఈ పెనుగులాటలో కరెంట్ స
Read Moreనేను రాజీనామా చేయడం లేదు.. కుండబద్దలు కొట్టిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
తాను రాజీనామా చేయడం లేదని కుండబద్దలు కొట్టారు స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సోమవారం (నవంబర్ 24) నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో
Read Moreలోన్ యాప్ వేధింపులకు ఇబ్రహీంపట్నంలో యువకుడు బలి
లోన్ యాప్ వేధింపులతో యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన దుర్ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం
Read Moreరికార్డు స్థాయిలో యాదగిరిగుట్ట ఆలయం హుండీ ఆదాయం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది. సోమవారం (నవంబర్ 24) హుండీ ఆదాయాన్ని లెక్కించారు అధికారులు, ఆలయ సిబ్బంది.
Read Moreమన అమ్మాయిలు మళ్లీ గెలిచారు.. కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్
బంగ్లాదేశ్: ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఫైనల్లో చైనీస్ తైపీని 35–28 తేడాతో ఓడించి భారత మహిళల కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయంత
Read Moreమహిళా సంఘాల వస్తువులు అమెజాన్లో అమ్ముకునేలా చర్యలు: సీఎం రేవంత్
మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులు అమెజాన్ లో అమ్ముకునే వీలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ పర్యటనలో భాగంగా సోమవార
Read Moreవర్కింగ్ జర్నలిస్టు చట్టాల రద్దుపై హైదరాబాద్లో జర్నలిస్టు సంఘాల ధర్నా
కార్మిక చట్టాలను రద్దుచేసి కేంద్రం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడంపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి. కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సోమవారం (నవం
Read Moreగూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి కంపెనీ ఆస్తులు అటాచ్ చేసిన ED
అక్రమ మైనింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో సోమవారం (నవంబర్ 24) గూడెం మహిపాల్, మధు సూధన్ రెడ్డి సోదరుల కంప
Read Moreకూకట్పల్లితో పాటు ఈ ఏరియాల్లో బుధవారం నల్లా నీళ్లు బంద్
హైదరాబాద్: నవంబర్ 26న హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వాటర్ బోర్డు అలర్ట్ చేసింది. హైద
Read Moreహైదరాబాద్కు న్యూ ఇయర్ మత్తు.. మాదాపూర్ పరిధిలో రూ.కోటి విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ లోని మాదాపూర్ జోన్ పరిధిలో భారీ ఎత్తున డ్రగ్స్ ను పట్టివేశారు ఎస్ఓటీ పోలీసులు. సోమవారం (నవంబర్ 24) మొదట మాదాపూర్ లో 41కిలోల గంజాయి, 15
Read More












