లేటెస్ట్

ఏఐ, రోబోటిక్స్‎పై దృష్టి పెట్టాలి: మంత్రి శ్రీధర్ బాబు

కూకట్​పల్లి, వెలుగు: మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఏఐ, రోబోటిక్స్ రంగాలపై దృష్టి కేంద్రీకరించి, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలని రాష్ట

Read More

ఇసుక కోసం చెక్ డ్యామ్ బ్లాస్ట్ ! మానేరు వాగుపై ఇసుక మాఫియా అరాచకం

90 మీటర్ల మేర మూడు చోట్ల పగుళ్లు రూ.23 కోట్లతో ఇటీవలే నిర్మాణం పూర్తి ప్రారంభానికి ముందే కూలడంతో ఆయకట్టు ప్రశ్నార్థకం జమ్మికుంట పోలీస్​స్టేషన

Read More

ముగిసిన సున్నంచెరువు వివాదం.. ఫలించిన హైడ్రా కృషి

హైదరాబాద్ సిటీ, వెలుగు: మాదాపూర్, బోరబండ సరిహద్దుల్లోని సున్నంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్న ఆంజనేయస్వామి గుడి, ముస్లింల చిల్లా (ప్రార్థనా స్థలం)న

Read More

ఆడబిడ్డల చీర సంబురం..వరంగల్, జనగామ జిల్లాల్లో సర్కారు చీరల పంపిణీ

గ్రేటర్​ వరంగల్​లో వర్చువల్‍గా ప్రారంభించి మంత్రి కొండా సురేఖ జనగామలో షురూ చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి వరంగల్‍/ జన

Read More

యథేచ్ఛగా వన్యప్రాణుల వేట..ఉచ్చులు, కరెంటు తీగలు, నాటు తుపాకులతో చంపుతున్న వేటగాళ్లు

తాజాగా అశ్వాపురం మండలంలో దుప్పి మాంసం స్వాధీనం గతంలో దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో వన్యప్రాణుల మాంసం అమ్మకాల కలకలం పలువురి అరెస్టు, కేసుల నమోదు

Read More

బల్దియా ఖజానాకు పొగ.. దోమల పేరుతో భారీగా నిధుల దుర్వినియోగం

హైదరాబాద్ సిటీ, వెలుగు: దోమల నివారణ పేరుతో గ్రేటర్‎లో భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోంది. గతంలో జరిగిన అక్రమ డీజిల్ విక్రయాలను కప్పిపుచ్చడానికి,

Read More

యాదాద్రిలో లోకల్ రిజర్వేషన్లు ఖరారు..ప్రకటించిన ఆఫీసర్లు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో నో చేంజ్​  రిజర్వేషన్లు 50 శాతం పరిమితి.. ఒక్కో మండలంలో..  బీసీలకు 2 నుంచి పది వరకూ తగ్గుదల యాదాద్రి,

Read More

ప్రజా పాలనపై జనం సంతృప్తిగా ఉన్నరు : మంత్రి వివేక్

కాంగ్రెస్​ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నదని సంతోషపడుతున్నరు: మంత్రి వివేక్​ జూబ్లీహిల్స్​ఉప ఎన్నికలో కలిసికట్టుగా పనిచేసి గెలిచినం రాష్ట్రంల

Read More

శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

గండిపేట, వెలుగు: శంషాబాద్ విమానాశ్రయానికి శనివారం బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలోని ప్రయాణికులు, వారి బ్య

Read More

ఇవాళ (నవంబర్ 23) మాలల రణభేరి.. సరూర్ నగర్ స్టేడియంలో సభ

ఎల్బీ నగర్, వెలుగు: హైదరాబాద్ ఎల్బీనగర్‎లోని సరూర్ నగర్ స్టేడియంలో ఆదివారం మాలల రణభేరి మహాసభ జరగనుంది. సభ ఏర్పాట్లను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు

Read More

ఫోన్లు, టీవీలకు అతుక్కునే పిల్లలకు తొందరగా మాటలొస్తలేవ్ !

అతిగా స్క్రీన్‌ చూసే చిన్నారులపై ఎఫెక్ట్‌ గంటల తరబడి చూస్తే భాష రావడం కష్టమే  వాళ్లతో పేరెంట్స్ ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అయితే అంత మ

Read More

సేటు చెప్పిందే రేటు..జమ్మికుంట మార్కెట్ లో సిండికేట్గా మారిన పత్తి వ్యాపారులు

క్వింటాల్ కు రూ.4,500 నుంచి రూ.7 వేలు  మరోవైపు సీసీఐ కొర్రీలతో పత్తి రైతుల గగ్గోలు ఉమ్మడి జిల్లాలో 66,391 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోల

Read More

తేమ పేరుతో.. మిల్లర్ల కొర్రీలు

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్​పల్లిలోని కొనుగోలు కేంద్రంలో ఓ రైతు వడ్లు అమ్మగా, సెంటర్​లో 14 శాతం తేమ వచ్చింది. ఆ వడ్లను ఖిల్లాగణపురం మండలం సోల

Read More