సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పూసల శ్రీకాంత్ ను బీరు సీసాతో పొడిచి చంపేశారు దుండగులు. అయితే శ్రీకాంత్ ను తానే హత్య చేశానంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. శ్రీకాంత్ ఇసుక వ్యాపారం చేస్తుంటాడని, కమీషన్ల విషయంలో గొడవ జరగడంతో తాగిన మత్తులో హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ తో పాటు మరెవరైనా హత్యలో పాల్గొన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీకాంత్ కు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. కొద్ది రోజుల్లేనే పెళ్లి జరగాల్సి ఉంది. ఇప్పుడు హత్యకు గురవడంతో ఆ కుటంబంలో విషాదం నెలకొంది.
సిద్దిపేటలో దారుణం.. బీరు సీసాతో యువకుడిని పొడిచి..
- తెలంగాణం
- February 23, 2020
లేటెస్ట్
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
- ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
- స్వాతి మలివాల్ కేసు.. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం
- పంజాగుట్టలో కేఏపాల్పై చీటింగ్ కేసు నమోదు
- టీఎస్ పీజీఈసెట్ పరీక్ష వాయిదా
- బీభత్సం సృష్టించిన కారు.. డైరెక్ట్గా ఫ్రూట్ షాపులోకి
- ఎగ్జామ్ ఫీజులో 10శాతం డిస్కౌంట్ ఇస్తామని మోసం.. యువకుడు అరెస్ట్
- MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!
- తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్