వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కోటిపల్లి ప్రాజెక్టు వెనుక అటవీ ప్రాంతంలో మహిళను హత్య చేసి కవర్ లో కట్టి పూడ్చిపెట్టారు దుండగులు. మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండగా గ్రామానికి చెందిన కావలి బంట్రోతు గమనించి స్థానిక సర్పంచ్ కు సమాచారం ఇచ్చాడు. సర్పంచ్ ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న వికారాబాద్ పోలీసులు, డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
24 గంటల్లో 79,476 కేసులు..1069 మరణాలు