
ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏసర్ నైట్రో 16 సిరీస్లో కొత్త ల్యాప్ టాప్ను లాంచ్ చేసింది. ఏఎండీ రైజెన్ 7 7840 హెచ్ఎస్ ప్రాసెసర్, ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4050 6 జీబీ గ్రాఫిక్స్ కార్డ్ వేరియంట్ ధర రూ. 1,14,990, కాగా జీఫోర్స్4050 8 జీబీ
గ్రాఫిక్స్ వేరియంట్ ధర రూ. 1,43,550. దీనిలో16 -అంగుళాల డిస్ప్లే, రైజెన్ 7 ప్రాసెసర్, 32 జీబీ ర్యామ్, విండోస్ 11 ఓఎస్, 2 టీబీ ఎస్ఎస్డీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.