
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: పలువురు పోగొట్టుకున్న, చోరీకి గురైన 100 ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ అఖిల్మహాజన్తెలిపారు. శుక్రవారం పోలీస్ హెడ్క్వార్టర్స్లో బాధితులకు వాటిని అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ ఫోన్ల విలువ రూ.13 లక్షలు ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 800 ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు చెప్పారు.