ఆదిలాబాద్
పాత మెషీన్లతో ప్రాణాలు పోతున్నయ్!..సింగరేణిలో కాలం చెల్లిన బొగ్గు యంత్రాలు
అనుమతుల్లేకుండానే అదనపు మెషీన్లతో ఉత్పత్తి కేకే–5 గనిలో సైడ్ఫాల్తో కార్మికుడి మృతిపై తోటి కార్మికుల ఆందోళన ఎస్డీఎల్ మెషీన్మొరాయించడంత
Read Moreప్రైవేట్ హాస్పిటల్స్ పై టీజీఎంసీ నజర్..
చాలా హాస్పిటల్స్లో క్వాలిఫైడ్డాక్టర్లు లేకుండానే దోపిడీ సంబంధం లేని ట్రీట్టెంట్చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆపరేషన్ థియేటర్లు అధ్వానం..
Read More23 ఏళ్ల కింద మిస్సింగ్.. ఇన్నేళ్ల తర్వాత ఇంటికొస్తే అమ్మా, తమ్ముడు లేరు.. నిర్మల్ జిల్లాలో హృదయ విదారక ఘటన
అదో చిన్న పల్లెటూరు.. వాళ్లది సామాన్య వ్యవసాయ కుటుంబం.. అందులో ఒక బాలుడు ఇరవై మూడేళ్ల క్రితం మిస్సయ్యాడు. ఎక్కడెక్కడ తిరిగాడో.. ఎలా గడిపాడో కానీ.. ఒక
Read Moreఅధ్వానంగా బెల్లంపల్లి ఎస్సీ బాయ్స్ హాస్టల్..పెచ్చులూడుతున్న భవనం
ఒకే గదిలో 40 మంది విద్యార్థుల బస బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణం నడిబొడ్డులో ఉన్న ఎస్సీ బాయ్స్ కాలేజీ హాస్టల్ భవనం దయనీయ పరిస్థితిలో
Read Moreఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడలే.. చెరువులు నిండలే
వానాకాలం రెండు నెలలు గడిచినా నిండని చెరువులు జిల్లాలో లోటు వర్షపాతం ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది సరైన వర్షాలు పడలేదు. వర్షాకాలం మ
Read Moreకుమ్రంభీం ప్రాజెక్ట్ గేట్ ఓపెన్
ఆసిఫాబాద్, వెలుగు: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కుమ్రంభీం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్ల
Read Moreజోగాపూర్ విద్యార్థినికి రెండు గోల్డ్ మెడల్స్
అగ్రికల్చర్ యూనివర్సిటీ టాపర్గా తేజశ్విని బెల్లంపల్లి రూరల్, వెలుగు: నెన్నెల మండలం జోగాపూర్కు చెందిన యువతి చదువులో సత్తా చాటి రెండు గోల్డ్
Read Moreకాంబోడియా నుంచి సైబర్ నేరాలకు ప్లాన్ ..మంచిర్యాల జిల్లాలో పట్టుబడిన నేరగాళ్లు
లోకేషన్ జన్నారంలో.. కాల్స్ కాంబోడియా నుంచి.. మంచిర్యాల జిల్లాలో పట్టుబడిన సైబర్&zwn
Read Moreడబ్బుల కోసం భార్యను చంపిండు...మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో దారుణం
జైపూర్, వెలుగు : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి డబ్బుల కోసం భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వ గ్రామంలో ఆదివారం జరిగింది.
Read Moreహద్దులు తేల్చక.. కబ్జాలు..అటకెక్కిన గొలుసుకట్టు చెరువుల డీజీపీఎస్ సర్వే
కనిపించని లేక్ ప్రొటెక్షన్ కమిటీ యాక్టివిటీస్ అడ్డులేని ఆక్రమణలు హద్దుల వద్ద ఫెన్సింగ్ చర్యలు కరువు అటకెక్కిన డీజీపీఎస్ సర్వే నిర్మల్, వ
Read Moreప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం : కలెక్టర్ కుమార్ దీపక్
కోల్బెల్ట్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్
Read Moreజన్నారం మండల కేంద్రంలో పీహెచ్సీని 30 పడకల హాస్పిటల్గా మార్చాలి
జన్నారం, వెలుగు: జన్నారం మండల కేంద్రంలోని పీహెచ్సీని 30 పడకల హాస్పిటల్గా మార్చాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. సీపీఎం
Read Moreఖానాపూర్ బంద్.. జేఏసీ నేతల అరెస్ట్
ఖానాపూర్, వెలుగు: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఖానాపూర్ నుంచి తరలించడాన్ని నిరసిస్తూ జేఏసీ ఇచ్చిన పట్టణం బంద్ శనివారం స్వల్ప ఉద్రిక్తతల మధ్య స
Read More












