ఆదిలాబాద్
ఉద్యోగుల గైర్హాజరుతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం : జీఎం జి.దేవేందర్
కోల్బెల్ట్, వెలుగు: ఉద్యోగుల గైర్హాజరు కారణంగా అండర్గ్రౌండ్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి, ఉత్పాదకతకు తీవ్ర నష్టం జరుగుతోందని మందమర్రి ఏరియా సింగరేణి జీఎ
Read Moreబ్యాంకులు, ఏటీఎంల వద్ద అలారం వ్యవస్థ ఉండాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, వెలుగు: బ్యాంకులు, ఏటీఎం, గోల్డ్ లోన్ ఆఫీసుల వద్ద అలారం వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గుర
Read Moreఅర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డు : కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బజార్ హత్నూర్/గుడిహత్నూర్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తామని, కార్డుల అందజేత నిరంతర ప్రక్రియ అని ఆదిలాబాద్ కలెక్టర్ ర
Read Moreప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కేసులో.. ఆర్మీ జవాన్ కు పదేండ్ల జైలు శిక్ష
కాగ జ్ నగర్, వెలుగు: ప్రేమ పేరుతో యువతిని మోసగించిన కేసులో ఆర్మీ జవాన్ కు పదేండ్ల జైలు శిక్ష, రూ.35 వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా సెషన్స
Read Moreటీచర్ల డిప్యుటేషన్ రద్దు చేయాలి..నిర్మల్ జిల్లా కల్లూరులో స్టూడెంట్ల రాస్తారోకో
కుంటాల, వెలుగు : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురువారం రాస్తారోకోకు దిగారు. త
Read Moreనిఘా నీడలో నిర్మల్ .. సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్
కమాండ్ కంట్రోల్ స్టేషన్కు అనుసంధానం పోలీస్ స్టేషన్ల వారీగా ప్రతిరోజు సీసీటీవీల సమీక్ష సిబ్బంది పనితీరుపైనా ఫోకస్ ప్రత్యేక టీమ్ ఏర్పాటు న
Read Moreగిరిజన ఆశ్రమ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
ఖానాపూర్, వెలుగు: గిరిజన ఆశ్రమ స్కూళ్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు సరైన వసతులు కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభి
Read Moreసింగరేణి స్థలాల్లోని ఇండ్లకు పట్టాలివ్వాలి : సీపీఐ నాయకులు
నస్పూర్, వెలుగు: సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని ఉంటున్నవారికి పట్టాలివ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నస్పూర్ తహసీల్దార్ ఆఫీసు మ
Read Moreరేషన్ బియ్యంలో కేంద్రం వాటానే ఎక్కువ : ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, వెలుగు: ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే అధిక వాటా అని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బుధవారం భైంసాలోని ఓ ఫంక్షన్
Read Moreరైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
సదర్ మాట్ నీటి విడుదల ఖానాపూర్, వెలుగు: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర
Read Moreసిర్పూర్(టి) ఎస్సీ రెసిడెన్షియల్ కు రెయిన్ హాలిడేస్
శిథిలావస్థకు చేరిన స్కూల్ బిల్డింగ్ భారీ వర్షాలకు కురుస్తున్న క్లాస్ రూమ్స్ ఉన్నతాధికారుల ఆదేశాలతోనే సెలవులు
Read Moreమంచిర్యాల జిల్లాలో సిమ్ బాక్స్లతో సైబర్ నేరాలు..నలుగురు అరెస్ట్
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ కేంద్రంగా సిమ్ బాక్స్లతో సైబర్ నేరాలకు ప
Read Moreపాముకాటుతో బాలుడు మృతి ..ఆసిఫాబాద్ జిల్లా గొల్లగూడలో ఘటన
ఆసిఫాబాద్, వెలుగు : పాము కాటుతో బాలుడు చనిపోయిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. రెబ్బెన మండలం గొల్లగూడకు చెందిన మొగిలి చిన్నన్న
Read More












