ఆదిలాబాద్

భీమారం మండల కేంద్రంలో లక్ష్మీదేవి గుడిలో చోరీ..రూ.8 లక్షల విలువైన ఆభరణాల అపహరణ

జైపూర్(భీమారం), వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ముదిరాజ్ కాలనీలో ఉన్న లక్ష్మీదేవి గుడిలో బుదవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చొరబడి

Read More

అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ ను సక్సెస్ చేయాలి : బీసీ నాయకులు

కోల్​బెల్ట్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే బిల్లుపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈనెల 18న ని

Read More

విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ హైస్కూల్​ను గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. కొత్తగా నిర్

Read More

మంచిర్యాల జిల్లాలో అందరి ఆమోదంతోనే డీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక : ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేశ్కుమార్

మంచిర్యాల, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆమోదంతోనే డీసీసీ ప్రెసిడెంట్​ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్​నరేశ్​ కుమార్​అన్నారు

Read More

ఆదిలాబాద్ జిల్లాలో రియల్టర్ల అక్రమాలకు అధికారుల అండ..వెలుగులోకి వస్తున్న బడా రియల్ వ్యాపారుల మోసాలు

బల్దియా, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల్లో కొంత మంది చేతివాటం భూ కబ్జాలపై కలెక్టర్, ఎస్పీ ఉక్కుపాదం  మునుపెన్నడూ లేని విధంగా కేసులు 

Read More

బైక్ కవర్లో నుంచి రూ. 2.25 లక్షలు చోరీ ..కాగజ్ నగర్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఘటన

కాగజ్ నగర్, వెలుగు: సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లగా బైక్ లో పెట్టిన రూ.2.25 లక్షలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ జిల్ల

Read More

భైంసాకు చేరుకున్న రైతుల పాదయాత్ర

సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్​ సబ్​ కలెక్టర్​కు వినతి భైంసా, వెలుగు:  సోయా కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని

Read More

పార్టీ కోసం కష్టపడ్డవారికే డీసీసీ పీఠం : ఏఐసీసీ పరిశీలకుడు అజయ్‌ సింగ్‌

స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయండి ఏఐసీసీ పరిశీలకుడు అజయ్‌ సింగ్‌ గుడిహత్నూర్‌(ఇచ్చోడ), వెలుగు: కాంగ

Read More

నిర్మల్ జిల్లా కంజర్ ఆలయాల్లో విగ్రహాల అపహరణ

  గుడి సమీపంలో విసిరివేత  క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్తుల అనుమానం లక్ష్మణచాంద, వెలుగు: నిర్మల్​ జిల్లా లక్ష్మణచాంద మండలం కంజ

Read More

కొడుకు చనిపోయాడన్న బాధలో.. కూతురితో సహా దంపతులు సూసైడ్‌‌‌‌ ..మంచిర్యాల రాజీవ్‌‌‌‌నగర్‌‌‌‌లో విషాదం

మంచిర్యాల, వెలుగు : కొడుకు చనిపోయాడన్న బాధ తట్టుకోలేక పదేండ్ల కూతురితో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగుచూస

Read More

మందలిస్తున్నాడన్న కోపంతో తండ్రిని చంపిన కొడుకు.. నిర్మల్‌‌‌‌ జిల్లాలో ఆగస్ట్‌‌‌‌ 31న ఘటన

    45 రోజుల తర్వాత డెడ్‌‌‌‌బాడీని గుర్తించిన పెంపుడు కుక్క     భైంసా, వెలుగు : తరచూ మందలిస్తున్న

Read More

విప్లవోద్యమానికి వీడ్కోలు ..భార్య సరోజతో కలిసి లొంగిపోయిన ఇర్వి మోహన్‌‌‌‌రెడ్డి

 మోహన్‌‌‌‌రెడ్డి స్వస్థలం నిర్మల్‌‌‌‌ జిల్లా కూచనపల్లి   సరోజది మంచిర్యాల జిల్లా బెల్లంపల్

Read More

డీసీసీకి పోటాపోటీ.. ఆశావహుల్లో పలువురు సీనియర్లు

మళ్లీ రంగంలోకి ప్రస్తుత అధ్యక్షుడు శ్రీహరిరావు అభిప్రాయ సేకరణలో ఏఐసీసీ అబ్జర్వర్లు మీనాక్షి నటరాజన్ ఫార్ములాతో మారనున్న అంచనాలు ఎంపికపై సర్వత

Read More