ఆదిలాబాద్

చెన్నూరులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి : నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

వెలుగు, చెన్నూరు: చెన్నూరు పట్టణానికి తలాపున గోదావరి ఉన్నా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకక పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడ

Read More

మహారాష్ట్రకు సబ్సిడీ ఎరువులు ..అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు

ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న వాహనాలను మంగళవారం ఆదిలాబాద్​ జిల్లా పోలీసులు పట్టుకున్నా

Read More

ఇకపై రోజూ గ్రీవెన్స్ .. కొత్త విధానానికి ఆసిఫాబాద్ కలెక్టర్ ధోత్రే శ్రీకారం

కలెక్టరేట్​లో గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ ప్రారంభం ప్రతిరోజూ ప్రజల నుంచి అర్జీల స్వీకరణ ‘ప్రతిదినం ప్రజల కోసం కలెక్టర్, గ్రీవెన్స్’ పే

Read More

బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు : దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథుర్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ ​సందీప్ మాథు

Read More

అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్​లో డీసీప

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహర్రం వేడుకలు

ఆదిలాబాద్​టౌన్/బెల్లంపల్లి/నేరడిగొండ/బజార్​హత్నూర్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు కులమతాలకు అతీతంగా మొహర్రం వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్

Read More

ఆసిఫాబాద్ జిల్లాలోని కేజీబీవీ, యూఆర్ఎస్లో ఖాళీల భర్తీకి ఆహ్వానం : డీఈవో ఎస్.యాదయ్య

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లాలోని కేజీబీవీ, యూఆర్ఎస్​లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖ

Read More

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు  ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని ఖానాపూర్ ఎమ

Read More

మంచిర్యాలలో ఆగని వందే భారత్ .. స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని పబ్లిక్, నేతల డిమాండ్

హైదరాబాద్–నాగపూర్ ​మధ్య పరుగులు పెడుతున్న రైలు మంచిర్యాల నుంచి ఏటా 13 లక్షల మందికిపైగా ప్రయాణం  రూ.23 కోట్ల వార్షికాదాయంతో ఎన్ఎస్​జీ

Read More

వామ్మో.. ఈ మొక్క ఇంత డేంజరా.. ఈ మొక్కలు తిని 90 గొర్రెలు చచ్చిపోయినయ్..!

కొమురంభీం జిల్లా: పెంచికల్ పేట్ మండలం లోడ్ పల్లి గ్రామ సమీపంలో అడవిలో విషపు చెట్లు (పంచపూల మొక్కలను) తిని సుమారు తొంభై గొర్రెలు మృతి చెందిన ఘటన స్థాని

Read More

క్యాప్ స్కాలర్ షిప్ పోటీలకు రిత్విక్ ఎంపిక

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్​కు చెందిన అండర్ 14 క్రికెటర్‌ రిత్విక్‌ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. మహారాష్ట్రల

Read More

ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి : హెచ్ఎం భూమన్న

బజార్ హత్నూర్, వెలుగు: ఓపెన్ స్కూల్ ప్రవేశాల కోసం బజార్​హత్నూర్​ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్​లో దరఖాస్తులు చేసుకోవాలని హెచ్​ఎం భూమన్న ఓ ప్రకటనల

Read More

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ మండలం

Read More