
ఆదిలాబాద్
చెన్నూరులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి : నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
వెలుగు, చెన్నూరు: చెన్నూరు పట్టణానికి తలాపున గోదావరి ఉన్నా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకక పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడ
Read Moreమహారాష్ట్రకు సబ్సిడీ ఎరువులు ..అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు
ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న వాహనాలను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నా
Read Moreఇకపై రోజూ గ్రీవెన్స్ .. కొత్త విధానానికి ఆసిఫాబాద్ కలెక్టర్ ధోత్రే శ్రీకారం
కలెక్టరేట్లో గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ ప్రారంభం ప్రతిరోజూ ప్రజల నుంచి అర్జీల స్వీకరణ ‘ప్రతిదినం ప్రజల కోసం కలెక్టర్, గ్రీవెన్స్’ పే
Read Moreబెల్లంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు : దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథుర్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ సందీప్ మాథు
Read Moreఅటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో డీసీప
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహర్రం వేడుకలు
ఆదిలాబాద్టౌన్/బెల్లంపల్లి/నేరడిగొండ/బజార్హత్నూర్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు కులమతాలకు అతీతంగా మొహర్రం వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్
Read Moreఆసిఫాబాద్ జిల్లాలోని కేజీబీవీ, యూఆర్ఎస్లో ఖాళీల భర్తీకి ఆహ్వానం : డీఈవో ఎస్.యాదయ్య
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలోని కేజీబీవీ, యూఆర్ఎస్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖ
Read Moreప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని ఖానాపూర్ ఎమ
Read Moreమంచిర్యాలలో ఆగని వందే భారత్ .. స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని పబ్లిక్, నేతల డిమాండ్
హైదరాబాద్–నాగపూర్ మధ్య పరుగులు పెడుతున్న రైలు మంచిర్యాల నుంచి ఏటా 13 లక్షల మందికిపైగా ప్రయాణం రూ.23 కోట్ల వార్షికాదాయంతో ఎన్ఎస్జీ
Read Moreవామ్మో.. ఈ మొక్క ఇంత డేంజరా.. ఈ మొక్కలు తిని 90 గొర్రెలు చచ్చిపోయినయ్..!
కొమురంభీం జిల్లా: పెంచికల్ పేట్ మండలం లోడ్ పల్లి గ్రామ సమీపంలో అడవిలో విషపు చెట్లు (పంచపూల మొక్కలను) తిని సుమారు తొంభై గొర్రెలు మృతి చెందిన ఘటన స్థాని
Read Moreక్యాప్ స్కాలర్ షిప్ పోటీలకు రిత్విక్ ఎంపిక
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్కు చెందిన అండర్ 14 క్రికెటర్ రిత్విక్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. మహారాష్ట్రల
Read Moreఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి : హెచ్ఎం భూమన్న
బజార్ హత్నూర్, వెలుగు: ఓపెన్ స్కూల్ ప్రవేశాల కోసం బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో దరఖాస్తులు చేసుకోవాలని హెచ్ఎం భూమన్న ఓ ప్రకటనల
Read Moreగ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఖానాపూర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ మండలం
Read More