ఆదిలాబాద్

మందమర్రి ఏరియాలోని డంప్యార్డు భూముల పరిశీలన

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్​ఓపెన్​కాస్ట్ విస్తరణలో భాగంగా ఫేజ్​2 మైన్ ​ఏర్పాటుకు అవసరమైన అటవీ భూమికి బదులుగ

Read More

రైతులు ఆందోళన చెందవద్దు : ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

​నేరడిగొండ, వెలుగు: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆదిలాబాద్​జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Read More

క్యాతనపల్లి మున్సి పాలిటీలోని సింగరేణి ఉద్యోగి ఇంట్లో 20 తులాల బంగారం చోరీ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి జీఎంఆర్​ టౌన్​షిప్​లో ఉన్న ఓ సింగరేణి ఉద్యోగి ఇంట్లో దొంగలుపడి 20తులాల బ

Read More

ప్రాజెక్టుల ఎగువన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు.. వరద సమాచారం ముందుగానే తెలుసుకునే అవకాశం

    డ్రిప్ కింద గడ్డెన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు     రూ.36 కోట్లతో అంచనాలు     వరద సమ

Read More

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ ఫెయిల్.. 80 శాతం కొన్నామని అబద్ధాలు చెప్తున్రు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి

నిర్మల్, వెలుగు: పంటల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తప్పుడు లెక్కలతో సర్కారు రైతులను తప్పుదోవ పట్టిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మ

Read More

గడువులోగా ధాన్యాన్ని గోదాంలకు తరలించాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలెక్టర్ భవేశ్ మిశ్రా కుంటాల, వెలుగు: గడువులోగా ధాన్యాన్ని గోదాంలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం క

Read More

బాల్క కామెంట్లపై కేటీఆర్, హరీశ్ మౌనమెందుకు? ఆయన మాటలను మీరు సమర్థిస్తున్నారా?: మంత్రి వివేక్ వెంకటస్వామి

మీ కార్యక్రమాలకు జనం రావట్లేదని కార్యకర్తలను  రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తరా? హీరోయిజం చూపించుకునేందుకు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కుట

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెర్రెలు బారిన చెరువులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడిపోతున్న  భూగర్భ జలాలు      భయపెడుతున్న ఉష్ణోగ్రతలు     ప్రాజెక్టులు డెడ్ స

Read More

బాల్క సుమన్ వ్యాఖ్యల వెనుక అగ్ర నేతల కుట్ర : కాంగ్రెస్ లీడర్ల డిమాండ్

ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్​ లీడర్ల డిమాండ్​ కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి భవన్, జీఎం ఆఫీసులను తగలబెట్టాలని, రైల్వే లైన్లను కట్​చేయా

Read More

జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్లు.. లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గతేడాదితో పోల్చితే ఈసారి పంట దిగుబడి

Read More

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్రూ.485 కోట్ల భూములు మిగిండు : కంది శ్రీనివాస్‌‌ రెడ్డి

ఆదిలాబాద్‌‌, వెలుగు: ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రూ.485 కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌చ

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ కె.హరిత

– కలెక్టర్ కె.హరిత ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్

Read More

నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా

    అధికారులకు కలెక్టర్ల ఆదేశం నిర్మల్, వెలుగు: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్

Read More