
ఆదిలాబాద్
జూలై 12న ఖానాపూర్లో మెగా జాబ్ మేళా..పాల్గొననున్న 60 కంపెనీలు
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని ఈ నెల 12న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ తెలిపారు. గ
Read Moreమంత్రి వివేక్ను కలిసిన ఆర్ఎంపీలు, పీఎంపీలు
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామిని బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మందమర్రి అనుభవ వైద్య సంఘాల
Read Moreపోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వ
Read Moreచెన్నూరులో సాండ్ బజార్ .. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలు .. త్వరలో ఏర్పాటు
చెన్నూరు, వెలుగు: గోదావరి ఇసుకకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చెన్నూరులో సాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్నట్ట
Read Moreనకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలు.. భార్యతో కలిసి టీచర్ నిర్వాకం
ఆదిలాబాద్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలు, అమ్మకాలకు పాల్పడుతున్న గవర్నమెంట్ టీచర్తో పాటు అతడి భార్యను బుధవారం పోలీ
Read Moreప్రిన్సిపాల్ వద్దంటూ రోడ్డెక్కారు!.. ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ఆందోళన
వెలుగు, కోటపల్లి: ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని, సరిగా అన్నం పెట్టడడం లేదని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బుధవ
Read Moreఅమ్మో.. మంచిర్యాలా.. ఇక్కడ పోస్టింగ్అంటేనే జంకుతున్న ఆఫీసర్లు
అధికారులపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు ఇల్లీగల్దందాలు చేయాలంటూ ప్రెజర్ లీవ్లో వెళ్లిన కార్పొరేషన్ కమిషనర్ ట్రాన్స్ఫర్కోసం మరికొందరి ప్రయ
Read Moreసందడి చేసిన అరుదైన పక్షి
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాటిగూడ చెరువులో మంగళవారం ఉదయం అరదైన పక్షి సందడి చేసింది. ఈ పక్షి చిన్న ఫ్లెమింగో జాతికి చెందిందని డిప్యూటీ
Read Moreప్రజా సమస్యలు తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ : వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉదయ
Read Moreచెన్నూరులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి : నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
వెలుగు, చెన్నూరు: చెన్నూరు పట్టణానికి తలాపున గోదావరి ఉన్నా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకక పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడ
Read Moreమహారాష్ట్రకు సబ్సిడీ ఎరువులు ..అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు
ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న వాహనాలను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నా
Read Moreఇకపై రోజూ గ్రీవెన్స్ .. కొత్త విధానానికి ఆసిఫాబాద్ కలెక్టర్ ధోత్రే శ్రీకారం
కలెక్టరేట్లో గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ ప్రారంభం ప్రతిరోజూ ప్రజల నుంచి అర్జీల స్వీకరణ ‘ప్రతిదినం ప్రజల కోసం కలెక్టర్, గ్రీవెన్స్’ పే
Read Moreబెల్లంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు : దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథుర్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ సందీప్ మాథు
Read More