ఆదిలాబాద్
ప్రాణహిత వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు.. అధికారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశం
నదిలో మునిగి చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్త శ్రీశైలం కుటుంబానికి పరామర్శ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ కోల్
Read Moreసోయా కొనుగోలు ఎప్పుడు..! ..పొలాల్లోనే ధాన్యం నిల్వలు చేసి రైతుల ఎదురుచూపులు
ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని అధికారులు ఆందోళనలో అన్నదాతలు జిల్లావ్యాప్తంగా 6
Read Moreనిర్మల్ టౌన్లో సైకో వీరంగం.. బ్లేడుతో తనను తానే కోసుకున్నాడు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక యువకుడు చేసిన హల్ చల్.. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మతిస్థిమితం పోయిన వ్యక్తిలా.. తనపై తాను దాడి చేసుకుంటూ కానిస్ట
Read Moreప్రాణహిత నదిలో మంచిర్యాల జిల్లా యువకుడు మృతి.. కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి వివేక్ హామీ..
ప్రాణహిత నదికి స్నానానికి వెళ్లి ప్రమాద వశాత్తు మృతి చెందిన మంచిర్యాల జిల్లా యువకుడు శ్రీశైలం కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇ
Read Moreచెన్నూర్ మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రి, ఎంపీ
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు చెన్నూర్, వెలుగు : మండలంలోని వెంకంపేట గ్రామం ఎస్సీ కాలనీలో బోరు మోటార్ చెడిపోయి తాగునీటి సమస్య ఏర్పడింది.
Read Moreఆదివాసీలందరికీ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, వెలుగు : ఆదివాసీలందరికీ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. మంగళవారం నేరడిగొండ మండలం చించోలి గ్రామంలో ఇందిరమ
Read Moreదండారీ ఉత్సవాలకు వందేండ్ల చరిత్ర : ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, వెలుగు : ప్రతి ఏడాది దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారీ ఉత్సవాలకు వందేండ్ల చరిత్ర ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలా
Read Moreఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య ..నిర్మల్ జిల్లా నర్సాపూర్లో ఘటన
నర్సాపూర్ (జి), వెలుగు : అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మ
Read Moreఅమ్రాబాద్ లో టైగర్స్ కనువిందు..స్వేచ్ఛగా వివహరిస్తున్న వన్యప్రాణులు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఆది, సోమ, మంగళవారాల్లో సఫ
Read Moreప్రాణహితలో మునిగి కాంగ్రెస్ యువనేత మృతి ..శ్రీశైలం మృతి పట్ల మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృష్ణ దిగ్భ్రాంతి
నదిలో గజఈతగాళ్ల గాలింపు 24 గంటల తర్వాత లభించిన డెడ్ బాడీ కోటపల్లి, వెలుగు: ప్రాణహిత నదిలో మునిగి కాంగ్రెస్ యువ నేత మృతిచెందిన ఘ
Read Moreపోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం
ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ అమరవీరులకు ఘన నివాళి పాల్గొన్న ప్రజా
Read Moreఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : బోథ్ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడే గజేందర్
నేరడిగొండ , వెలుగు : ఆదివాసీల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని బోథ్ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలం లింగట్లలో నిర
Read Moreరెగ్యులర్ చేయాలని వినతి..మంత్రి వివేక్ పీఏకు వినతిపత్రం అందించిన డైలీ వేజ్ వర్కర్లు
మంచిర్యాల, వెలుగు: తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డైలీ వేజ్ వర్కర్లుగా పని చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ లేబర్, మైనింగ్ మినిస్టర్ జి.
Read More












