ముంబై: అఫ్గానిస్తాన్తో టీమిండియా తొలిసారి వన్డే బైలేటరల్ సిరీస్ ఆడనుంది. వచ్చే ఐపీఎల్ కంటే ముందు మార్చిలో అఫ్గానిస్తాన్తో మూడు వన్డేల సిరీస్కు బీసీసీఐ ఆతిథ్యం ఇవ్వనుంది. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) రిలీజ్ చేసిన ఎఫ్టీపీ ప్రకారం.. ఫిబ్రవరి, మార్చిలో అఫ్గాన్ టీమ్ మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్కు వెళ్తుంది. అనంతరం ఇండియా టూర్కు రానుంది. 2023 వన్డే వరల్డ్కప్ క్వాలిఫికేషన్ ఈవెంట్ అయిన ఐసీసీ సూపర్ లీగ్లో భాగంగా ఇండియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ వన్డే సిరీస్లో టీమిండియా యంగ్స్టర్స్కు చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
మార్చిలో ఇండియా టూర్ కు ఆఫ్గాన్ టీం
- ఆట
- December 15, 2021
లేటెస్ట్
- Vada Pav Girl: వడా పావ్ గర్ల్ను అరెస్ట్ చేయలేదు..: ఢిల్లీ పోలీసులు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే
- బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ
- డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- Cyber Crime : స్క్రీన్ షాట్ మనీ స్వైపింగ్ స్కాం బయటపెట్టిన మహిళ
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్