మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: తల్లి మందలించడంతో కనబడకుండా పోయిన యువకుడు పది రోజుల తర్వాత శవమై దొరికిన ఘటన చిలప్ చెడ్ మండలంలో జరిగింది. ఏఎస్సై మిస్బావొద్దీన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండ పోతుగల్ గ్రామానికి చెందిన తలారి లచ్చమ్మ చిన్న కొడుకు తలారి సత్యనారాయణ (27) డిగ్రీ పూర్తి చేశాడు. ఏ పనీ చేయడం లేదు. దీంతో తల్లి అతన్ని పని చేసుకోవాలని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన సత్యనారాయణ ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫ్రెండ్స్, చుట్టాల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. గత నెల 30న తల్లి లచ్చమ్మ చిలప్ చెడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా మండలంలోని చిట్కుల్ సమీపంలోని మంజీరా నది బ్రిడ్జి వద్ద నీటిలో తేలిన సత్యనారాయణ డెడ్ బాడీని గుర్తించారు.
తల్లి మందలించడంతో కనపడకుండా పోయి శవమై..
- మెదక్
- June 9, 2023
లేటెస్ట్
- ఎన్నికల ప్రచారమేనా : బిర్యానీ లేదు.. మందు లేదు.. డబ్బులు లేవు.. ఖర్చు తగ్గించేసిన నేతలు
- దక్షిణ తెలంగాణ అభివృద్ధికి నోచుకోలే : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గడ్డం వంశీకృష్ణ
- కాంగ్రెస్లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రాళ్లు విసురుకున్న BJP, TMC కార్యకర్తలు.. 11 గంటలకు 32 శాతం ఓటింగ్
- సీడీ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
- పదవులను కాపాడుకునేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం : జగదీశ్ రెడ్డి
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ భగవాన్ నాయక్
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..