
ఆయుర్వేద ట్రీట్మెంట్లను అందించే అలేఖ్య ఆయుర్వేద జూబ్లిహిల్స్, మాదాపూర్లో తన సెంటర్లను ఓపెన్ చేసింది. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ టీ పద్మా రావు, సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు వీటిని ప్రారంభించారు. ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం హైదరాబాదీలు కేరళ వెళ్లాల్సిన అవసరం లేదని రాఘవేంద్ర రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.