న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ సిద్ధమయ్యాక దేశ ప్రజలందరకీ ఒకేసారి అందుబాటులోకి తీసుకు రావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీని చేర్చడంపై వివాదం నడుస్తోంది. వ్యాక్సిన్పై రాజకీయాలు చేయడం ఏంటని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా బీజేపీని తూర్పారపట్టారు. తాజాగా ఈ వివాదంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘మొత్తం దేశానికి కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందించాలి. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ను ఫ్రీగా పొందే హక్కు ఉంది’ అని కేజ్రీవాల్ చెప్పారు.
దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వాలి
- దేశం
- October 24, 2020
లేటెస్ట్
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
- ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చి.. మహిళ మృతి
- కేరళలో ఐస్ క్రీం బాంబు పేలుడు
- ఏపీలో ఎక్కడా రీ పోలింగ్ అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా
- టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారు: సజ్జల
- Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా
- ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత.. పోలీసులు కొట్టారంటూ ఆందోళన
- పెట్రోల్ పంప్ పై కుప్పకూలిన హోర్డింగ్.. 35 మందికి గాయాలు
- ముంబైలో దుమ్ము తుఫాన్.. ఈ సీజన్ లో నగరాన్ని తాకిన తొలి చినుకు
- తెలంగాణలో గంటగంటకు ... పోలింగ్ శాతం పెరుగుతుంది : సీఈవో వికాస్రాజ్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు