జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను ఆరు నెలలు పొడగించింది కేంద్రప్రభుత్వం. జూన్ 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐతే.. దీనికి చట్టపరమైన అనుమతి కోసం.. ఇవాళ లోక్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతి పాలన పొడగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత… జులై 3 నుంచి కొత్తగా ఆరు నెలల పాటు జమ్ము కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుంది. 2018 జూన్ 20 నుంచి కశ్మీర్ లో ప్రెసిడెంట్ రూల్ కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్ రాష్ట్రపతి పాలన పొడగింపు తీర్మానం ఆమోదం
- దేశం
- June 28, 2019
లేటెస్ట్
- Pavitra Jayaram Daughter: వారి గురించి అలా మాట్లాడకండి.. పవిత్ర కూతురు ఎమోషనల్ కామెంట్స్
- ఇది కొత్తరకం వ్యవసాయం... తేనెటీగలు పెంపకం.. లక్షల్లో ఆదాయం..
- అమెరికాకు చంద్రబాబు.. ఎందుకంటే...
- Kalki 2898 AD Bujji: మీట్ ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి..భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి మేకర్స్..ఎప్పుడంటే?
- SRH vs PBKS: చివరి మ్యాచ్లో టాస్ ఓడిన సన్ రైజర్స్.. క్వాలిఫయర్ 1 పైనే దృష్టి
- బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష
- పేదరికం.. అనారోగ్యం వేధిస్తున్నాయా.. అయితే ఈ మంత్రాలు పఠించి చూడండి..
- అదృష్టాన్ని తెచ్చే ప్రదోష వ్రతం.. ఎప్పుడు.. ఎలా చేయాలి..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి