న్యూఢిల్లీ : అంఫాన్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలను ఆదుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల సీఎం లు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరఫున అండగా ఉంటామని ఇరు రాష్ట్రాల సీఎంలకు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యల్లో ఉన్నాయని వారి సూచనలను ప్రజలు పాటించాలని కోరారు. అవసరమైతే తప్ప ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల ప్రజలు నివాసాల నుంచి బయటకు రావద్దని సూచించారు. ప్రతి పౌరున్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంఫాన్ తుపాన్ సృష్టించిన బీభత్సం కారణంగా పదుల సంఖ్యలో జనం చనిపోయారు. కరోనా కన్నా ఎక్కువ నష్టం మిగిల్చిందంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒడిషా, బెంగాల్ ను ఆదుకుంటామన్న అమిత్ షా
- దేశం
- May 21, 2020
లేటెస్ట్
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు