అమిత్ షా నిర్మల్ సభ మొత్తం ఈటల రాజేందర్ సెంట్రిక్ గానే జరిగింది. సభ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఈటల పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు అమిత్ షా. రెండో వరుసలో కూర్చుకున్న ఆయనను వేదికపై ముందుకు పిలిచి మరీ మాట్లాడారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించి.. రాష్ట్రంలో ఉన్న డబ్బుల రాజకీయానికి, కుటుంబ రాజకీయానికి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చారు. ప్రతీ ఎన్నికను డబ్బులతో గెలవొచ్చని టీఆర్ఎస్ అనుకుంటోందని విమర్శించారు అమిత్ షా. తెలంగాణ ప్రజలు రాజేందర్ ను గెలిపిస్తారా? పైసల సర్కారును గెలిపిస్తారా? కుటుంబ పాలనను గెలిపిస్తారా? అని వేధిక ముందున్న వారిని ప్రశ్నించారు.
ఈటలను పిలవగానే దద్దరిల్లిన నిర్మల్ సభ
- తెలంగాణం
- September 17, 2021
లేటెస్ట్
- 20 వేల స్క్రీన్స్తో చైనాలో.. ట్వల్త్ ఫెయిల్
- బచ్చన్ స్పీడ్ .. 30 రోజుల లాంగ్ షెడ్యూల్ కంప్లీట్
- దేశ భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు కీలకం : నరేంద్ర మోదీ
- తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ
- లూటీ సర్కార్లను ఇంటికి పంపాలి : ప్రమోద్సావంత్
- ఇండియా కూటమిపై నోరు పారేసుకోవద్దు : బీవీ రాఘవులు
- హుజూరాబాద్ లో 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
- హనుమాన్ విజయయాత్ర ర్యాలీకి షరతులతో అనుమతివ్వండి
- టెట్కు 2.56 లక్షల అప్లికేషన్లు
- అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురు అరెస్ట్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి