ఆంధ్రప్రదేశ్

ముగిసిన లోకేష్ సీఐడీ విచారణ.. అక్టోబర్ 11 మళ్లీ రావాలని నోటీసులు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ నేత నారా లోకేష్  ఏపీ సీఐడీ అధికారుల విచారించారు.  రేపు ( అక్టోబర్ 11)మరోసారి విచారణకు రావాలని లోక

Read More

పురంద్రీశ్వరి మరిది కోసం ఆరాటపడుతున్నారు: మంత్రి అంబటి

చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని, స్కాం చేయలేదని చెప్పలేకపోతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దొంగలు దొరికిప

Read More

పవన్ కల్యాణ్కు వైరల్ ఫీవర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో 2023  అక్టోబర్ 11న విజయవాడలో   జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశ

Read More

వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.. బ్రహ్మోత్సవాలకు 14 వ తేది అంకురార్పణ జరగనుంది.  శ్

Read More

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

ఇంద్రకీలాద్రిపై బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకలు అక్టోబరు 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు వేడుకలు వైభవంగా నిర్వహించాలని వైది

Read More

లెజండరీ లతా మంగేష్కర్ చివరి కోరికను నెరవేర్చిన బంధువులు.. అది ఏంటంటే..

దివంతగ గాయని లతా మంగేష్కర్ చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. టీటీడీకి ఆమె తరఫున కుటుంబ సభ్యులు రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఆమె గతంలో త

Read More

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ13కు వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం  ( అక్టోబర్ 13 ) మధ్యాహ్నానికి  వాయిదా వేస

Read More

నారా లోకేష్కు ఈడీ ప్రశ్నలు.. అరెస్ట్ చేస్తారా.?

ఇన్నర్ రింగు రోడ్డు కేసులో లోకేశ్ సీఐడీ విచారణ కొనసాగుతోంది. అక్టోబర్ 10 సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. లోకేష్ ను ఈ కేసులో ఏ14 గా చేర్చారు. &n

Read More

తిరుమల శ్రీవారి దర్శనానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.  ఈ మేరకు వారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి  రేణిగుంట విమా

Read More

చంద్రబాబు పిటిషన్ ను10 వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

చంద్రబాబు క్వాష్ పిటిషన్  విచారణను రేపటికి  సుప్రీంకోర్టు వాయిదా వేసింది.  చంద్రబాబు హరీష్ సాల్వే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు.  

Read More

దెబ్బ మీద దెబ్బ : చంద్రబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటీషన్లు కొట్టివేసిన కొన్ని గంటలకే.. మరో షాకింగ్ న్యూస్.

Read More

బస్సు యాత్రలతో ఏపీ ఎన్నికల శంఖారావం : సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2024  మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయని సీఎం జగన్  ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృష

Read More

ఏప్రిల్ లో ఏపీ ఎన్నికలు : సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2024  మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయని సీఎం జగన్ అన్నారు.విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు

Read More