ఆంధ్రప్రదేశ్
Dasara Special: దసరా రోజు ఆయుధ పూజ ఎందుకు చేయాలో తెలుసా.....
చెడుపై మంచి సాధించిన విజయాన్ని దసరా లేదా విజయదశమి పండుగగా జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటా
Read Moreచంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో అక్టోబర్ 9న లిస్టింగ్
టీటీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారించేందుకు సుప్రీంకోర్టులో సోమవారం( అక్టోబర్ 9) లిస్టింగ్ అయింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబ
Read Moreపెరటాసి మాసం అయినా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు
తిరుమలలో ఇవాళ( అక్టోబర్ 7) భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూలైన్లలో భక్తులు చాలా తక్కువగా ఉన్నారు. దర్శనం కోసం నేరుగా భక్తులను అనుమతిస్తున్నారు. స్వామి
Read Moreనెదర్లాండ్స్ క్రికెట్ టీమ్లో బెజవాడ కుర్రాడు
వన్డే వరల్డ్ కప్ సమరం కొనసాగుతోంది. ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఆరంభం మ్యాచులో భారతీయ ప్లేయర్ అదరగొట్టాడు. అజేయ సెంచరీతో న్యూజిలాండ్కు అద్భుతమై
Read Moreకాంతితో క్రాంతి పేరుతో టీడీపీ నేతలు నిరసన.. ఎప్పుడంటే...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. వినూత్న కార్యక్రమాలతో టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ ను
Read Moreఏపీలోనూ ఐటీ కంపెనీలు పెట్టండి: మంత్రి కేటీఆర్
ఐటీ రంగంలో భవిష్యత్ అంతా ద్వితీయ శ్రేణి నగరాలదేనని, వరంగల్ లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకు ఐటీ సంస్థలు రావాలని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఆకాంక్ష
Read MoreJobs : SBIలో ఆఫీసర్ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీని అక్టోబర్ 21 వరకు పొడిగించారు.  
Read Moreనేను ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్దే తన మొదటి ప్రాధాన్యతని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన , టీడీపీతో పొత్తు పెట్టుకున్న తరువాత ఈ కూటమిపై ప్రజలకు భ
Read Moreరూపాయి పావలా అంటే 125 సీట్లా: కొడాలి నాని
చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ వైసీపీని ర
Read Moreపార్టీకి విరాళాలు వస్తే అవి అవినీతి సొమ్మా..?: అచ్చెన్నాయడు
తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగా చూపడాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. నాలుగు దశాబ్దాలు ప్రజల క
Read Moreచంద్రబాబు బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా..
చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం నాడు (9వ తేదీ) తీర్
Read Moreటీడీపీ నేత బండారు మనిషే కాదు.. ఖుష్బూ
మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశా
Read Moreతిరుపతిలో జంట హత్యలు.. అన్నాచెల్లెళ్లను నరికి చంపిన బావ
తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపుతోంది. చనిపోయిన ఇద్దరు మహారాష్ట్ర నాంధేడుకు చెందిన అన్నా చెల్లెల్లు మనీషా, హర్షవర్దన్ గా గుర్తిం
Read More












