ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. ఢిల్లీలో ఇటీవల నారా లోకేష్కు నోటీసులు జారీ చేయగా తాజాగా మాజీ మంత్రి
Read Moreవరుసగా సెలవులు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వరుసగా సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అదివారం, సోమవారం
Read Moreకురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే: జనసేనాని
నాలుగో విడత వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ అవినిగడ్డలో ప్రారంభించారు. 2024 లో వచ్చేది టీడీపీ.. జనసేన సంకీర్ణ ప్రభుత్వమేనని పవన్ తెలిపారు. &nb
Read Moreచంద్రబాబు చేసిన పాపాలు, ఘోరాలే ఆయన్ను వెంటాడుతున్నాయి: పేర్ని నాని
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాను చేసిన పాపాలు, ఘో
Read Moreశ్రీశైలంలో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని శ్రీశైలం డ్యాం దిగువన గల లింగాల గట్టు పెద్ద బ్రిడ్జి వద్ద భారీగా వాహన రాకపోకలు స్తంభిస్తున్నాయి. శ్రీశైలం సమీపంలోన
Read Moreతెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు.. అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ
ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసుపై అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 2017ల
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 24 గంటల సమయం
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లు నిండిపోయి ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శన
Read Moreలోకేశ్కు ఏపీ సీఐడీ నోటీసులు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 4న విచారణకు రావాలని పిలుపు న్యూఢిల్లీ, వెలుగు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసులో టీడ
Read Moreవిజిల్ వాళ్ల నాన్న నుంచి నేర్చుకున్నట్టుంది.. బ్రాహ్మణిపై వర్మ సెటైర్లు
నారా బ్రాహ్మణిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాంలో బ్రాహ్మణి విజిల్ వేసి, డప్పు కొట్టిన వీడియోను
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(అక్టోబర్ 01) తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీని ర
Read Moreతిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత పులి
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. (సెప్టెంబర్ 29) అర్ధరాత్రి 1గంట సమయంలో ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత కదలికల
Read Moreఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: విజయసాయిరెడ్డి
ఏపీలో ముందస్తు ఎన్నికలుండవని.. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం
Read Moreనారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులు
టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41 ఏ కింద నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ
Read More












