ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం

శ్రీకాకుళంలో  కోడి రామమూర్తి స్టేడియం(కేఆర్ స్టేడియం) అభివృద్దికి నిధులు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. స్టేడియంలో వివిధ అభివృద్ధి పనులు, మౌలిక వసతు

Read More

తెలంగాణ నుంచి కరెంట్​ బకాయిలు ఇప్పించండి.. ఆర్కే సింగ్​ను కోరిన ఏపీ సీఎం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించాలని మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు

Read More

రాజమండ్రికి చేరుకున్న లోకేష్.. అక్టోబర్ 6న చంద్రబాబుతో ములాఖత్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  అక్టోబర్ 5 న రాజమండ్రికి చేరుకున్నారు.  రేపు ( అక్టోబర్ 6)  చంద్రబాబుతో లోకేష్ ములాఖత్ కాను

Read More

పెండింగ్ నిధులు మంజూరు చేయండి

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రెండు రోజులపాటు దేశ రాజధానిలో ఏపీ సీఎం పర్యటించనున్నారు. గురువారం ( అక్టోబర్ 5)  సాయంత్రం కేంద్

Read More

భయపడుతున్నారంటే... బలహీనపడుతున్నట్లే..

కైకలూరు జిల్లాలోని వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ను తీసుకొస్తామన్నారు.  జనసేన,

Read More

మద్యం లారీ బోల్తా..ఎక్కడంటే..

ప్రభుత్వ మద్యం లారీ బోల్తా పడిన ఘటన  కంచికచర్ల మండలం కీసరలో చోటుచేసుకుంది. విజయవాడ నుంచి జగ్గయ్య పేట వెళ్తున్న మద్యం లారీ ఒక్కసారిగా అదుపుతప్పి క

Read More

చంద్రబాబు రిమాండ్ 19వరకు పొడిగింపు

చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 19 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్, కస్టడీ  పిటిషన్ల విచారణన

Read More

అప్పుడు పొత్తు ఇప్పుడు బయటపడింది: వైవీ సుబ్బారెడ్డి

వారాహియాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.  జనసేన అధినేత గతంలో కూడా వారాహి యాత్ర చేశాడు.  మళ్లీ ఇప్పుడు చ

Read More

భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను గన్ తో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడపలో జరిగింది.  స్థానిక కోపర

Read More

పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం ఆమోద ముద్ర

తెలంగాణ వాటా తేల్చేలా ట్రిబ్యునల్‌‌లో మార్పులకు కేంద్రం పచ్చజెండా నీళ్ల పంపిణీ అంశాన్ని కేడబ్ల్యూడీటీ -2కు రిఫర్ చేసిన కేంద్ర కేబినెట్

Read More

శిథిలావస్థలో తిరుమల రాతి మండపం: ఈవో ధర్మారెడ్డి

తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి తెలి

Read More

ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీపై కొత్త ట్రిబ్యునల్..

ఏపీ, తెలంగాణ కృష్ణా జలాల పంపిణీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ  వాటాలు తేల్చే అంశాన్ని బ్రజేశ్

Read More

పవన్ కల్యాణ్కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు.  పెడనలో ఇవాళ జరిగే వారాహి యాత్రలో వైసీపీ నేతలు రాళ్ల దాడికి ప్లాన్ చేశా

Read More