ఆంధ్రప్రదేశ్

రెండు బైక్ లు ఢీ.. చెలరేగిన మంటలు .. ఓ వ్యక్తి బండితో పాటు సజీవదహనం

కాకినాడ జిల్లా తునిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఓ వ్యక్తి బండితో సహా సజీవ దహనమయ్యాడు. బెండపూడి, కత్తిపూడి మధ్య ఉన్న హైవేపై రెండు బైక్ లు ఢీకొన్

Read More

సీఐ స్వర్ణలత కేసులో ‘సినిమా’ను మించిన అదిరే ట్విస్టులు

విశాఖకు చెందిన మహిళా రిజర్వు ఇన్ స్పెక్టర్ స్వర్ణలత కేసులో తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. నోట్ల మార్పిడి వ్యవహారంలో అడ

Read More

స్కూటీపై టీవీలతో తిరుమలకు.. అలిపిరి సెక్యూరిటీ నిద్రపోతుందా

తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. తనిఖీలు లేకుండానే స్కూటీపై రెండు టీవీలను ఇద్దరు వ్యక్తులు తిరుమలకి తీసుకువచ్చారు. జీఎ

Read More

ఆర్టీఏ అధికారి రోడ్డు ప‌క్కన ఉంటే.. లారీలు ఢీకొని వ‌చ్చి ప‌డ్డాయి

కడప జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇస్కాన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్యూటీలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, కానిస

Read More

వైఎస్​కు నివాళి అర్పించిన విజయమ్మ, షర్మిల

మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్​రాజశేఖర్​రెడ్డి 74 వ జయంతిని జులై 8న రాయలసీమలోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఇడుపులపాయలోని వైఎస్ఆర్​ ఘాట్ వద్ద

Read More

ఐప్యాక్ టీమ్‌తో జగన్ కీలక భేటీ.. ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక రెడీ

ఆంధ్రప్రదేశ్ లో  రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ సలహాల సంస్థ అయిన ఐప్యాక్ బృందంతో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. వైసీపీ

Read More

ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల, విజయమ్మ

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇడుపులపాయలోని తన భూములను కొడుకు, కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.హైదరా

Read More

ఎస్వీబీసీకి విశ్వవాప్త గుర్తింపు... 15 వ వార్షికోత్సవ సభలో వెల్లడి

నాలుగేళ్లు టీటీడీ  ధర్మకర్తల మండలి హయాంలో  వివిధ ఆధ్మాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ)కు  

Read More

పులి నోట్లో నుంచి బయటపడిన చిన్నారి.. కోలుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నాడు

తిరుమల నడకమార్గంలో అలిపిరి వద్ద 14 రోజుల క్రితం చిరుత దాడిలో గాయపడి.. చికిత్స పొందిన చిన్నారి కౌశిక్ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.  ఆ చిన్

Read More

ఇవాళ డీఐజీ.. మొన్న సీఐ.. పోలీస్ అధికారుల ఆత్మ‌హ‌త్య‌ల వెన‌క కార‌ణం ఏంటీ?

తమిళనాడు కోయంబత్తూరులో డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  సి విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కోయంబత్తూర్ రేస్ కోర్స్‌లోని తన క్

Read More

జులై 9 న ఏలూరు నుంచి వారాహి రెండో విడత యాత్ర ప్రారంభం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి విడత వారాహి యాత్ర ముగిసిన విషయం తెలిసిందే. దీంతో రెండో విడత యాత్రపై దృష్టి సారించారు. ఈ నెల 9న ఏలూరు నుంచి వారాహి యాత్ర

Read More

హైదరాబాద్ నుంచి కటక్ కు ప్రత్యేక రైళ్లు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.  ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ   హైదరాబాద్ టూ  కటక్ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపేంద

Read More

శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ తనిఖీలు... ఆలయ రికార్డులు పరిశీలన

శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంతో జరిగిన అవకతవకలపై  రికార్డులను పరిశీలించారు. ఏసీబీ అధికారులు టోల్‌గేట్‌

Read More