ఆంధ్రప్రదేశ్
ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్.. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులు
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. వైద్యశాఖలో కొత్తగా 2 వేల118 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే
Read Moreతిరుమలలో ఆక్టోపస్ క్యూఆర్ ఛాంబర్ ఏర్పాటు
తిరుమలలో శ్రీవారి ఆలయ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. శ్రీవారి ఆలయ ప్రవేశ మార్గంలోని బయోమెట్రిక్ సమీపంలో ఆక్టోపస్ క్విక్
Read Moreఏపీ తెలంగాణ హైకోర్టులకు కొత్త సీజేలు
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకం ఖరారైంది.. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్&zwn
Read Moreభయం లేదా.. భక్తి తగ్గిందా : బంగారు వాకిలి ఎదుట.. కింద పడిన శ్రీవారి హుండీ
తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం జరిగింది. శ్రీవారి హుండీ ముఖద్వారం దగ్గర హుండీ ఒక్కసారిగా జారి కింద పడిపోయింది. దీంతో సీల్ వేసిన హుండీ నుండి కానుకలు నేల
Read Moreతెలంగాణ నుంచి రూ.7,230 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించండి
కేంద్ర ప్రభుత్వానికి జగన్ విజ్ఞప్తి ఆరు నెలల్లో మూడుసార్లు ప్రధానిని కలిసిన ఏపీ సీఎం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన
Read Moreకెనడాలో ఏపీ స్టూడెంట్ మృతి
మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్): కెనడాలోని సిల్వర్ జలపాతంలో ఈతకి వెళ్లి ఏపీకి చెందిన స్టూడెంట్ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. మచిలీపట్నంలోని చ
Read Moreశ్రీవారి మండపాన్ని కూల్చింది మళ్లీ కట్టడానికే
తిరుమల పాపవినాశనం మార్గంలోని పారువేట మండపం జీర్ణావస్థకు చేరుకోవడంతో ఆ మండపాన్ని పునరుద్ధరిస్తున్నామని టీటీడీ వెల్లడించింది. ప్రతిఏటా పారువేట ఉత్సవం, క
Read Moreఏపీలో ముందస్తు ఎన్నికలు.. ?! మోడీతో జగన్ గంట పాటు చర్చలు
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2023 జూలై 05 బుధవారం ప్రధాని మోడీతో
Read Moreతిరుమలలో బీఆర్ఎస్ స్టిక్కర్ జీపు.. అలిపిరి దగ్గర సెక్యూరిటీ నిద్రపోతుందా
తిరుమలలో బీఆర్ఎస్ స్టిక్కర్ ఉన్న జీపు కనిపించడం కలకలం సృష్టించింది. బీఆర్ఎస్ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీమ్ అంటూ సిక్టర్
Read Moreతిరుమలలో వెయ్యేళ్ల నాటి పారువేట మండపం కూల్చివేత
తిరుమలలో మరో చారిత్రాత్మకమైన కట్టడాన్ని కూల్చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. తిరుమల నుండి పాపవినాశం మార్గానికి వెళ్లే దారిలో రాయల కాలం
Read Moreఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ టూ చెన్నై వందేభారత్
ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. దీనిని విజయవాడ -చెన్నై రూట్ లో నడపాలని కేంద్రం నిర
Read Moreనకిలీ టికెట్లతో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం.. ఒప్పంద కార్మికుడు అరెస్ట్
తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. రూ.300 ప్రత్యేక దర్శనానికి టికెట్ల లేకుండానే అధికారులు అనుమతి ఇచ్చారు. వైకుంఠంలోని సిబ్బంది
Read Moreఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి.. ఆమె ముందున్న సవాళ్లు ఇవే
బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల నాయకత్వాలకు సంబంధించి కీలక మార్పులు చేస్తోంది. ఆంధ్రప్ర
Read More












