ఆంధ్రప్రదేశ్

దండుపాళ్యం బ్యాచ్​కు వాలంటీర్లకు తేడా లేదు:పవన్​కల్యాణ్​

ఏపీలోని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్​కల్యాణ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్​కు, వాలంటీర్లకు తేడా ఏమీ లేదని పవన్​ అనడం

Read More

చిరుత దాడి వల్లే చిన్నారి మృతి..ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి

తిరుమల నడక దారిలో బాలిక లక్షితను చంపింది చిరుతేనని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది . బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా చిరుత దాడి వల్లే చనిప

Read More

మత్తు ఇచ్చి.. అత్యాచారం చేసిన ఎస్ఐ

బర్త్ డేకు  అని ఇంటికి పిలిపించి  మత్తుమందు ఇచ్చి తనపై ఎస్సై అత్యాచారం చేశాడని ఓ యవతి  బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్‌స్టేషన్‌ల

Read More

తిరుమ‌లలో దాడి చేసింది చిరుతా లేక ఎలుగుబంటా..?.. ఎందుకీ అనుమానాలు..?

ఏడుకొండ‌ల‌పై.. మొద‌టిసారి తిరుమ‌ల అలిపిరి కాలి బాట‌లో.. ఓ చిన్నారి భ‌క్తుడు జంతువుల దాడిలో చ‌నిపోవ‌టం ఇదే. చిర

Read More

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి వారి సర్వదర్శనానికి..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. పె వీకెండ్ కావడంతో శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి సర్వదర్శనం కోసం 23 కంపార్టు మెంట్

Read More

తిరుమల చరిత్రలో తొలిసారి.. చిరుత దాడిలో ఎనిమిదేండ్ల చిన్నారి మృతి

ఏపీ  తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది.  అలిపిరి నడకమార్గంలో చిరుత దాడిలో ఎనిమిదేండ్ల బాలిక చనిపోయింది. ఆగస్టు 11  వారం రాత్రి 8 గంటల

Read More

పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుల కోసం  12 వేల క్యూసెక్కులు విడుదల

పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుల కోసం  12 వేల క్యూసెక్కులు విడుదల వాటర్ రిలీజ్ ఆర్డర్ లేకుండానే గేట్లు ఎత్తిన ఏపీ నియంత్రించే ప్రయత్నం చ

Read More

యువగళం అట్టర్ ప్లాఫ్ : మంత్రి అంబటి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం( ఆగస్టు 11)  నిప్పులు చెరిగారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా

Read More

విశాఖలో టెన్షన్ వాతావరణం.. రుషికొండలో భారీగా పోలీసుల మోహరింపు

విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది.వారాహి యాత్రలో భాగంగా నిన్న( ఆగస్టు 10)  జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగా

Read More

చంద్రబాబు మాటలు నమ్మి పవన్ విలన్ అవుతున్నాడు: మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు భగ్గుమంటున్నాయి.  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఇటీవల

Read More

ఆగస్టు 12.. శనివారం మహా పరమ ఏకాదశి.. విష్ణుపూజతో అంతా శుభమే..!

ఈ  ఏడాది హిందూ క్యాలండర్ ప్రకారం  అధికమాసం ఉన్నందున... సరిగ్గా 19 ఏళ్ల తర్వాత ఆగస్టు 12వ తేదీ శనివారం అధికమాసం...  పరమ ఏకాదశి వ్రతం జరు

Read More

శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లు విడుదల

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు   శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు.   తెలంగాణ ప్రభుత్వం కరెంట్ పేరుతో ఏపీకీ రావలసిన నీటిని

Read More

తిరుమలలో సామాన్య భక్తులకే ప్రాధాన్యత: టీటీడీ ఛైర్మన్ భూమన

 సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా శ్రీవారి దర్శనం కలిగేందుకు ప్రాధాన్యత కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు.  ధనవంతులు,

Read More