ఆంధ్రప్రదేశ్

తిరుమల నడక దారిలో చిరుత దాడి కలకలం..50 సీసీ కెమెరాలు.. నాలుగు బోన్లు

తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత  దాడి వార్త కలకలం రేపుతోంది. భక్తుల్లో భయాందోళనలు మొదలైన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం  భద్రతా చర్యలు పటిష్

Read More

పవన్ ది రాజకీయ యాత్ర కాదు... కుల యాత్ర

వారాహి యాత్రలో ప్రభుత్వంపై విరుచుకుపడుతోన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ

Read More

పవన్ కాపులను తిట్టడం వెనుక చంద్రబాబు స్కెచ్ : పోసాని కృష్ణ మురళి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఓరేంజ్‌లోఫైర్‌ అయ్యారుఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌

Read More

Good News : రూ.5 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..

దేశంలో ఏడాదిగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లకు కదలిక రాబోతున్నది. ఈసారి పెరగటం కాదు.. తగ్గటం అంటున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇప్పటికే లా

Read More

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటలు

భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ  కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.  

Read More

ఏపీ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్ రిలీజ్

 ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చేశాయి. జూన్ 23న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. 

Read More

ఆ వేంకటేశ్వరుడే.. పులి నుంచి పిల్లోడిని కాపాడాడా.. కాలి బాటలో ఏం జరిగింది ?

కొన్ని అద్బుతాలు.. విచిత్రాలు నమ్మటానికి టైం పట్టొచ్చు.. జరిగిన తర్వాత మాత్రం అద్భుతం అనక మానం.. తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే కోట్లాది మంది భక్తులకు వ

Read More

ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

 చిరుత దాడిలో గాయపడిన ఐదేళ్ల బాలుడిని  టీటీడీ ఛైర్మన్  వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు.  శ్రీ పద్మావతి  చిల్డ్రన్ హాస్పిటల్ ల

Read More

తిరుమల నడక మార్గంలో ఐదేళ్ల బాలుడిపై చిరుత పులి దాడి

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఘాట్ రోడ్డులో ఐదేళ్ల బాలుడిపై చిరుత పులి దాడి చేసింది. గురువారం (జూన్ 22న) తిరుమల నడక మార్గంలోని ఏడవ మ

Read More

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

బెంగళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌ బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వద్ద రైలు పట్టా విరిగింది.

Read More

హైద‌రాబాద్ - పాండిచ్చేరి ట్రావెల్స్ బ‌స్సు కాలి బూడిదైంది

ట్రావెల్స్​ బస్సులో షార్ట్​ సర్క్యూట్​ అయి మంటలు చెలరేగిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జూన్​ 22 న అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

Read More

వైసీపీ ఉప్మా పార్టీ..75 శాతం మంది జగన్ ను వ్యతిరేకిస్తున్నారు

వైసీపీ అనేది ఉప్మా పార్టీ అని ముమ్మిడివరం సభలో జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు.  మనం ఐక్యంగా లేకపోతే మళ్లీ వైసీపీ గెలుస్తుందన్నారు.  మాజీ లోక్ సభ

Read More

అప్పుడు విమర్శించారు.. ఇప్పుడు పొత్తు అంటున్నారు..

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న

Read More