ఆంధ్రప్రదేశ్
తిరుమలలో రికార్డు ఆదాయం.. జులై3న గరుడ సేవ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల సందడి తిరుమలలో కనిపిస్తోంది. శనివారం (జులై1) 82 వేల 999 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొ
Read Moreనారాయణ మెడికల్ కాలేజీలో మెడికో ఆత్మహత్య
నెల్లూరు జిల్లాలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెం దగ్గర ఉన్న నారాయణ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ గా పని
Read Moreమహేశ్ బ్యాంక్కు ఆర్బీఐ రూ.65 లక్షలు ఫైన్
దేశంలోనే తొలిసారి భారీ పెనాల్టీ వేసిన రిజర్వ్ బ్యాంక్ హైదరాబాద్, వెలుగు: సైబర్ సెక్యూరిటీ నిబంధనలు పాటించనందుకు దేశంలోనే తొలిసా
Read Moreఏపీ సీఎం జగన్ జులై 4న హస్తిన టూర్.. జులై 5న ప్రధాని మోడీ, అమిత్ షాతో భేటి
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ జులై 4వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగన్ అక్కడ 2 రోజుల పాటు వివిధ కార్యకలాపాలను చూసుకుని తిరిగి రాష్
Read Moreషర్మిలపై జరుగుతున్న ప్రచారం అబద్దం: ఏపీ కాంగ్రెస్
వైఎస్ షర్మిల కాంగ్రెస్పార్టీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఆపార్టీ సీనియర్నేత, మాజీ ఎంపీ చింతామోహన్. దివంగత ముఖ్యమంత్రుల కుమార్తెలు ఎల
Read Moreకడప జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి.. తల్లిదండ్రుల ఆందోళన
కడప జిల్లా ఖాజీపేట మండలం కొత్త నెల్లూరు సమీపంలోని బీరం శ్రీధర్రెడ్డి విద్యాసంస్థల్లో పులివెందులకు చెందిన ఆరోతరగతి విద్యార్థి సోహైల్(11) శన
Read Moreఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు... దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి(జులై1) మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా తొలి రోజు (జులై1) అమ్మవ
Read Moreపవన్ పెళ్లిళ్ల వీరుడు.. ఆయనకు సిద్ధాంతాలు ఉండవు: అంబటి
జనసేనాని పవన్పై మరోసారి ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ పంది మీద ఊరేగుతున్నకుక్క.. పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్..అంటూ తీవ్రస్థాయి
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటలు
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక
Read Moreకిలో టమాటా రూ.200 అవుతుందా..? ఇదిగో సంకేతాలు..
కొండెక్కిన టమాటాల ధరలు కిందికి దిగి రావడం లేదు. స్థానికంగా పంట ఉత్పత్తి తగ్గగా, ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో దిగుబడి లేదు. మార్చి, ఏప్రిల్, మే
Read Moreరాష్ట్ర పంటగా గంజాయి..రాష్ట్ర ఆయుధంగా గొడ్డలిని చేసిండు
సీఎం జగన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు గెలుస్తారో సై అంటే సై అన్నారు పవన్. తనకు ప్
Read Moreతిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు
తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ నెలకొంది. మొన్నటి వరకు వేసవి సెలవులు కావడంతో కొండ కిటకిటలాడింది. క్యూ కాంప్లెక్స్ లు, అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో &nbs
Read Moreపేరంట్స్ లేని స్నేహితుడి పిల్లల బాధ్యత తీసుకున్న సానా ఫౌండేషన్ సతీష్ బాబు
ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్ బాబు మానవత్వం చాటుకున్నారు. ఫౌండేషన్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్ట్ తరపున తన చిన్న నాటి స్నేహితుడు కొటారి
Read More












