ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు... పవన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై కేసులు పెట్టడానికి వైసీపీ  స

Read More

ఏపీలోనే పెట్రోల్ ధరలు అధికం... కేంద్రం వెల్లడి

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అన్ని రాష్ట్రాలతో పోలిస్తే  ఆంధ్ర ప్రదేశ్‌ లోనే అధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది . ఈమేరకు కేం

Read More

తగ్గేదేలే: వాలంటీర్లపై పవన్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు

జగన్‌కు చెబుతున్నా.. నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు.   జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన

Read More

పానీపూరీని తరచుగా లాగిస్తున్నారా..? ఆ నీళ్లను మైక్రోస్కోప్ తో టెస్ట్ చేస్తే..?

 గోల్ గప్పా....పానీ పూరి..వరల్డ్ ఫేమస్ స్నాక్ . బయట దేశాలకు తెలీకపోయినా మనోళ్లు పరిచయం చేస్తారు. ప్రతి ఫ్రెండ్ మరో ఫ్రెండ్ కు సజిస్ట్ చేసే టైం పా

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 10 గంటలు

తిరుమలలో గురువారం ( జులై 20)  నాడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర

Read More

రైల్వే యార్డులోనే.. తిరుపతిలో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్ప్రెస్

తిరుపతి రైల్వే స్టేషన్ యార్డ్ లో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం ( జులై 19) పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ 6 వ ప్లాట్‌ ఫారంలో

Read More

ఏపీలో దారుణం...యువకుడిని చావబాది..నోట్లో మూత్రం పోశారు

ఇటీవలే మధ్యప్రదేశ్ లో ఓ గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటన మరవక ముందే  ఏపీలోని ఒంగోలులో అలాంటిదే మరో ఘటన జరిగింది. ఓ వ్యక్తిని కొట్టి అతనిపై ఇద్దర

Read More

కరెంట్ షాక్​తో యువకుడి మృతి

మాదాపూర్, వెలుగు: కరెంట్ షాక్​తో యువకుడు చనిపోయిన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వెస్ట్ గ

Read More

ఏపీలో చిరు వ్యాపారులకు చేయూత.. 'జగనన్న తోడు' నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారులకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి జగనన్న తోడు పథకానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాద

Read More

ఢిల్లీలో కొనసాగుతున్న ఎన్డీయే మిత్రపక్షాల భేటీ

ఢిల్లీలోని అశోక్ హోటల్ లో మంగళవారం (జులై 18న) ఎన్డీయే మిత్ర పక్షాల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డ

Read More

యజమాని ఆత్మహత్యను చెప్పిన కుక్క.. చెప్పులు గుర్తుపట్టి బ్రిడ్జి దగ్గర ఉండిపోయింది

 కుక్క విశ్వాసానికి మారు పేరని మరోసారి నిరూపితమైంది. పట్టెడు అన్నం పెడితే చాలు.. ఎప్పటికీ ఆకలి తీర్చిన వారిని మరవదు. విశ్వాసానికి నిలువెత్తు నిదర

Read More

నెక్స్ట్ సీఎం నువ్వే.. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు

ఒంగోలు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. 'అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే' అంటూ

Read More

తిరుమల ఘాట్ రోడ్డుపై మరో ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో ఈ మద్య జరుగుతోన్న  ప్రమాదాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవాళ ఉదయం మొదటి ఘాట్ రోడ్డులో 17వ మలుపు వద్ద ఓ కారు అదుపు

Read More