ఆంధ్రప్రదేశ్
చంద్రబాబుది దోచుకో, దాచుకో విధానం: మంత్రి విడుదల రజని
ఏపీ మంత్రి విడదల రజిని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన
Read Moreబుల్లెట్ రైలు వచ్చేస్తుంది : శంషాబాద్ నుంచి వైజాగ్ ప్రత్యేక రైల్వే లైన్
తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైలు రానుందా...? విశాఖ పట్నం నుంచి శంషాబాద్ మధ్య బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇ
Read Moreచంద్రబాబు హయాంలో కరువు రాజ్యం ఏలింది: సీఎం జగన్
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదలను, రైతులను పట్టించుకోలేదని విమర్శించారు ఏపీ సీఎం జగన్ . చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రంలో కరువు రాజ్యం ఏలిందన్న
Read Moreమేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కవగా రైతు భరోసా
మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కవగా రైతు భరోసా కింద రూ.12 వేల 500కి బదులుగా ఏడాదికి రూ.13 వేల500 అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కర్
Read Moreపవన్ ఫ్లెక్సీని చించిన జనసేన నేత రేఖగౌడ్
వైసీపీ నేతలపై ఎమ్మిగనూరు జనసేన ఇంచార్జ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు, పెత్తం దార్లకు మధ్య జరిగే యుద్ధం అనే పేరుతో వైసీపీ నాయకు
Read Moreతిరుపతి జూకు అరుదైన అతిథులు
అరుదైన అతిథులు అడుగిడనున్నాయి. చెంగు చెంగున గంతులేస్తూ కనువిందు చేయనున్నాయి. తిరుపతి జూలో చిన్నారులను, పెద్దలను అలరించనున్నాయి. తిరుపతి జూకు 10
Read Moreఅప్పుడే పుట్టిన పిల్లోడిని.. సంచిలో పెట్టి రోడ్డుపై వదిలేశారు
ప్రకాశం జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన మగ శిశువుని గోనె సంచిలో పెట్టి.. రోడ్డు పక్కన పడేశారు. ఊపిరాడకుండా ఉండేందుకు గ
Read Moreకరకట్ట గెస్ట్ హౌస్ పై వాదనలు పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
కరకట్టపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబ
Read Moreఏ పిట్టల దొరకు సీటిచ్చినా ఇబ్బంది లేదు : ఎంపీ సంచలన కామెంట్స్
విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నిన్నటికి నిన్న పార్టీ శ్రేణులకు షాకిస్తూ వైసీపీ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఈ రో
Read Moreఏపీలో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఆ రాష్ర్టంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలత
Read Moreతిరుపతి జూలో పులి పిల్ల మృతి
తిరుపతి జూలో ఓ పులి పిల్ల చనిపోయింది. రెండు నెలల కిందట నల్లమలలో తల్లికి దూరమైన 4 పులి పిల్లలను తిరుపతి ఎస్వీ జూకు తరలించారు అధికారులు. వాటిలో ఒక
Read Moreఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్..
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు ముందస్త
Read Moreటీడీపీ వాళ్లేమైనా పులులా.. రాక్షసులా.. మాకెందుకు భయం
మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోని చూసి వైసీపీ భయపడుతోందని టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత
Read More












