ఆంధ్రప్రదేశ్
అధికారులతో సీఎం జగన్ సమావేశం.. కీలక ఆదేశాలు జారీ
విశాఖపట్టణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. శాఖల వారీగా క
Read Moreఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ఈ సారి ప్రత్యేకత ఏంటంటే..
నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అ
Read Moreరుతు పవనాలు మరింత ఆలస్యం.. జూన్ 7 అంటున్న వాతావరణ శాఖ
భారతదేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భా
Read Moreబాబు రాజకీయ వైకల్యంతో బాధ పడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీక
Read Moreగుంటూరు జిల్లాలో రెండు ప్రమాదాలు.. 11 మంది మృతి
గుంటూరు జిల్లావాసులకు ఈ మండే ( జూన్ 5) బ్లాక్ మండే గా మిగిలి పోనుంది. జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృతి చెందారు.  
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 24 గంటలు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు చివరి దశలో ఉండగా స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక
Read Moreఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ వ్యక్తి మృతి: మంత్రి బొత్స
ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన వ్యక్తి మృతి చెందారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తిగ
Read Moreఏపీని అల్లాడిస్తున్న భానుడు.. మరో 2 రోజులు పాటు భగభగలే!
ఆంధ్రప్రదేశ్లో భానుడు మళ్లీ చెలరేగిపోతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే నిప్పులు చెరుగుతున్నాడు. ఫలితంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మర
Read Moreఒడిశా రైలు ప్రమాదం .. ఘటనా స్థలానికి ఏపీ 108 అంబులెన్స్లు
ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన రాష్ట్ర వాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద
Read Moreఘనంగా వీఐటీ–ఏపీ ‘యూనివర్సిటీ డే’
అమరావతి: ఏపీ అమరావతిలోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఆంధ్రప్రదేశ్ (వీఐటీ–ఏపీ) యూనివర్సిటీ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. వీఐట
Read Moreఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. అమిత్ షాతో చంద్రబాబు భేటీ
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 2018 లో ఎన్డీఏ నుంచి వైదొలిగ
Read Moreఅవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ.. వాట్సప్ కాల్స్ పై ఆరా..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ రోజు ( జూన్ 3) సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం పది గంటల సమయంలో ఆయన సీబీఐ ఆఫీసుకు వచ్చారు
Read Moreతిరుమలలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు
తిరుమలలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏటా అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి విశిష్టమైన ఉత్సవాల్లో జ్యేష్ఠాభిషేకం ఒకటి.
Read More












