ఆంధ్రప్రదేశ్
జూన్ 7న ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఏం చర్చిస్తారంటే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ ఏడున కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాల
Read Moreశ్రీశైలం ఘాట్ రోడ్ లో రెండు కార్లు ఢీ.. ఆరుగురికి గాయాలు
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది.. శ్రీశైలం శిఖరం సమీపంలో ని 7 వ మలుపు వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. నంద్యాల
Read Moreనన్ను ఓడించేందుకే చంద్రబాబు, పవన్ కుట్ర
తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పవన
Read Moreఏం గుండెమ్మా నీది : మొగుడిని చంపి.. ఇంట్లోనే తగలబెట్టింది..
భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసింది ఓ భార్య. ఈ అమానీయ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో మే 29న చోటుచేసుకుంది
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల దర్శనానికి రోజు రోజకు భక్తుల రద్దీ పెరుగుతోంది. రోజుకు దాదాపు 78 వేలకు పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో దర
Read Moreచంద్రబాబు ఊసరవెల్లి కబుర్లు జనం నమ్మరు.. పాతహమీలనే బూజు దులిపి చెప్పిండు
పేదల చేతుల్లోనే బాబుకు శాశ్వతంగా రాజకీయ సమాధి ఖాయమని ఏపీ మంత్రి శ్రీ మేరుగు నాగార్జున అన్నారు. బాబు ఊసరవెల్లి కబుర్లు జనం నమ్మరని చెప్పారు. సీఎం
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ప్రమాదం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మళ్ళీ ప్రమాదం జరిగింది. ఒకటవ మలుపు వద్ద భక్తులతో వెళ్తున్న తుఫాన్ వాహనం బండరాయిని ఢీ కొట్టింది. వాహనంలోని భక్తులు ప్రమాదం న
Read Moreఏడేళ్ల తర్వాత తల్లి ఒడికి చేరిన చిన్నారి
తప్పిపోయిన ఓ చిన్నారి ఏడేళ్ల తర్వత తల్లి ఒడికి చేరింది. వివరాల్లోకి వెళ్లితే.. డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (తూర్పు గోదావరి జిల్లా) సఖినేటి పల్ల
Read Moreజీఎస్ఎల్వీ ఎఫ్12 ప్రయోగం సక్సెస్
సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి మరో రాకెట్ ప్రయోగం జరిగింది. సోమవారం (మే 29న) ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జీఎస్&
Read Moreమహానాడు వేదికపై బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు : కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మహానాడులో టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫేస్టోలో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెబుతున్న
Read More‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టో
ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీ నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తం తమ పార్టీ అధికారంలోకి వస్తే కుటు
Read Moreవిభజన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అమిత్ షాను కోరిన ఏపీ సీఎం జగన్
న్యూఢిల్లీ: విభజన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఢిల్లీలో అమిత్ షాను
Read Moreటీడీపీని దెబ్బతీద్దామని విఫలమయ్యారు.. రాజకీయ రౌడీలు... ఖబడ్దార్
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండడమే
Read More












