ఆంధ్రప్రదేశ్

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మార్గదర్శి చిట్​ఫండ్​లో అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ చేస్తున్న దర్యాప్తును కొనసాగించవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణపై స్టే

Read More

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా అజెండా: పవన్

వైసీపీని ఓడించడమే జనసేన, బీజేపీ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  భేటీ అయ్యారు. దాదాపు

Read More

ఏపీ సీఎం జగన్ కాలికి గాయం..ఒంటిమిట్ట పర్యటన రద్దు

ఏపీ సీఎం జగన్ కాలికి గాయం అయ్యింది.  ఏప్రిల్ 4న ఉదయం ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో  సీఎం జగన్ కాలు బెనికినట్టు సీఎంలో ప్రకటించింది. సాయంత్రాన

Read More

భారీ భోషాణం..అందులో ఏముందంటే..

అంత ఉండొచ్చు అన్నారు..ఇంత ఉండొచ్చు అన్నారు. బంగారు ఆభరణాలు...వజ్ర వైఢుర్యాలు ఉండొచ్చని అంచనా వేశారు. ఓపెన్ అయ్యాక చూస్తే అంతా అవాక్కయ్యారు. కర్నూల్ జి

Read More

విరాళాలు, నిధుల కోసమే ముందస్తు ఎన్నికలు అంటూ టీడీపీ ప్రచారం : వల్లభనేని వంశీ

తాను, కొడాలి నాని పార్టీ మారుతున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. అవన్ని ప్రతిపక్షాల ఆరోపణలేనని

Read More

‘పోలవరం’ ముంపుపై జాయింట్ ​సర్వే ఎందుకు చేయట్లే?

పీపీఏ, ఏపీని ప్రశ్నించిన సీడబ్ల్యూసీ హైదరాబాద్, వెలుగు : పోలవరం ప్రాజెక్టుతో తలెత్తే ముంపుపై ఎందుకు జాయింట్​ సర్వే చేయడం లేదని పోలవరం ప్రాజెక్

Read More

ఢిల్లీలో పవన్ కల్యాణ్.. అమిత్​షా, నడ్డాను కలిసే చాన్స్

న్యూఢిల్లీ, వెలుగు : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్​ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్​తో కలిసి పవన్ బీజేపీ నేషనల్ లీడర్లతో భేటీ అవుతున్న

Read More

వైజాగ్​లో కేసీఆర్ సభ!

హైదరాబాద్, వెలుగు: వైజాగ్​లో బీఆర్​ఎస్​ భారీ బహిరంగ సభ నిర్వహణకు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ​ప్రయత్నాలు చేస్తున్నారు. వైజాగ్​ స్టీల్​ ప్లాంట్ ​ప్రైవే

Read More

అందరినీ కలిసిన తర్వాత మాట్లాడుతా: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ ఇంఛార్జ్,  కేంద్రమంత్రి మురళీధరన్ తో భేటీ ముగిసింది.  పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్  మురళీధరన్ తో

Read More

ముందస్తు ఎన్నికలు లేవు.. ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోను : సీఎం జగన్

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్. ఏప్రి

Read More

Pawan Kalyan : ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏప్రిల్ 2 ఆదివారం రాత్రి ఉదయ్ పూర్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు పవన్ ... ఇవాళ ఏప్రిల్ 3న కేంద

Read More

పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ కీలక సమావేశం

సీఎం జగన్ కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నారు. ఉదయం 11గంటలకు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి  

Read More

Tirumala : శ్రీనివాసుడి సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో  భక్తులు

Read More