ఆంధ్రప్రదేశ్

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జనవరి 1 నుంచి 20 వరకు వివిధ స్టేషన్ల మధ్య 94 ప్రత

Read More

రేపు ప్రధానితో సీఎం జగన్ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ముఖ్యమంత్రి వైఎస్&z

Read More

తిరుపతిలో మాస్క్ తప్పనిసరి : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. కొత్త ఏడాది సందర్భంగా భ

Read More

ఏపీలో మొదలైన సంక్రాంతి సందడి

ఏపీలోని పలు జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇళ్ల ముందు మహిళలు రంగవల్లులతో సందడి చేస్తుంటే పందెం రాయుళ్లు పుంజులను కోడి పందేలా కోసం సిద్ధం చేస్తున

Read More

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. జనవరి 2 న వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమంజనం  నిర్వహించింది. ఏడాదిలో నాలుగు స

Read More

ఫాంహౌస్ కేసు సీబీఐకి..ఏం జరగబోతోందంటే?:లక్ష్మీనారాయణ

ఫాంహౌస్ కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సీబీఐకు అప్పగిస్తూ  హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  ఈనేపథ్యంలో

Read More

శ్రీశైలంలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది.  భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం  పలు అభివృద్ధి కార్య

Read More

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ముర్మకు అధికారులు ఘన స్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర

Read More

శ్రీశైలం మల్లన్న సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆమె శ్రీశైలం వెళ్లనున్నారు. ఉదయం 12 గంటలకు శ్రీశై

Read More

తిరుపతి ఎస్వీ వర్సిటీ ఆవరణలో చిక్కిన చిరుత

తిరుపతిలోని ఎస్వీ వర్సిటీ ఆవరణలో సంచరిస్తున్న చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం వర్సిటీలో సంచరించిన చిరుత ఇప్పటికీ ఇదే ప్రా

Read More

తిరుమలలో పొగ మంచు.. భక్తుల పరవశం

తిరుమల చుట్టూ ఉన్న కొండలోయలు హిమాలయాలను తలపిస్తున్నాయి. చలికాలం వేళ సప్తగిరులను మంచు దుప్పటి కప్పేసింది. ఓ వైపు చల్లటి గాలులు.. మరోవైపు తెల్

Read More

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, జగన్

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని  రాష్ట్ర, దేశ ప్రజలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్  శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు దీవెన

Read More

44 నిమిషాల్లో2.20 లక్షల టికెట్లు బుక్

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు రికార్డ్ టైమ్ లోనే బుక్ అయిపోయాయి. ఆన్ లైన్ లో విడుదల చేసిన 44 నిమిషాలకే 2 లక్షల 20 వేల టికెట్లు బుక్ అయ్

Read More