ఆంధ్రప్రదేశ్

మీడియం రేంజ్​ మిస్సైల్ ​ప్రయోగం విజయవంతం

అమరావతి : వైజాగ్​లోని ఐఎన్​ఎస్ ​యుద్ధనౌక నుంచి ఇండియన్​ నేవీ.. మీడియం రేంజ్ ​మిస్సైల్​ను విజయవంతంగా ప్రయోగించింది. ఎంఆర్​ఎస్​ఏఎం క్షిపణులకు యాంటీషిప్​

Read More

తల్లి పులి అరుపులు విన్నాం.. దాని ఎత్తుల్ని అంచనా వేయలేం

కర్నూలు జిల్లా, నంద్యాల, ఆత్మకూరు : ఇటీవల నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలోని పెద్ద గుమ్మాడాపురం గ్రామాల్లో పెద్ద పులి పిల్లలు ల

Read More

లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధ

ఏపీ రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. అన్నమయ్య జిల్లా.. పీలేరులో జరుగుతున్న లోకేష్ పాదయాత్రలో..(LokeshPadayatra) వంగవీటి రాధా (Vanga

Read More

వెటర్నరీ ఆస్పత్రికి పెద్దపులి పిల్లలు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో  పెద్ద పులి.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన ఘటనలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అ

Read More

కాలం కలిసి వచ్చింది.. నడిచొచ్చే కొడుకు దొరికాడు: మంచు మనోజ్

తిరుమల శ్రీవారిని నూతన వధూవరులు మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డిలు దర్శించుకున్నారు.  సోమవారం ఉదయం వీఐపీ  విరామ సమయంలో మనోజ్ దంపతులు, మంచు

Read More

ఊర్లోకి వచ్చి పిల్లలు కన్నపెద్ద పులి.. గదిలో భద్రపరిచిన గ్రామస్తులు

పులి అనే మాట వింటేనే అమ్మో అని భయపడతాం.. అక్కడ పులి ఉంది అంటేనే గుండెలు ఆగుతాయి.. అలాంటి ఓ పెద్దపులి.. ఊర్లోకి వచ్చింది.. ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో ప

Read More

10 అడుగుల కొండ చిలువ..పరుగులు తీసిన జనం

తిరుమలలో భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. టీటీడీ వేస్ట్ వాటర్ క్లీన్ ప్లాంట్ దగ్గర సుమారు 10 అడుగుల ఎత్తు ఉన్న భారీ కొండచిలువ కనిపించింది. దీంతో

Read More

ఆటో నుండి కిందపడి 500ల నోట్ల కట్టలు

శ్రీకాకుళం మండపం టోల్ ప్లాజా వద్ద నోట్ల కట్టల కలకలం రేపాయి. టోల్ ప్లాజా వద్ద ఒ ఆటో నుండి 500 నోట్ల కట్టలు కింద పడ్డాయి. దీంతో టోల్ ప్లాజా సింబ్బంది వె

Read More

టీచర్లను చంపేందుకు స్కెచ్ వేసిన విద్యార్థులు

ప్రత్యేక తరగతుల పేరుతో వేధిస్తున్నారంటూ ఏకంగా ఉపాధ్యాయులను చంపేడానికే విద్యార్థులు స్కెచ్ వేశారు. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలో ఆలస్యంగా వెలుగులోకి వ

Read More

టీడీపీలో మరో విషాదం ... 3 రోజుల్లో ఇద్దరు నేతలు గుండెపోటుతో మృతి

టీడీపీలో మరో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఉమ్మడి తూర్పుగోదావరి డీసీసీబీ మాజీ చైర్మన్  వరుపుల రాజా (47) శనివ

Read More

AP Global investors summit: ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు

ఏపీలో  రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ముగిసింది. ఈ  రెండు రోజుల సదస్సులో రాష్ట్రంతో 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి

Read More

AP CM JAGAN: రాష్ట్రాన్ని పారిశ్రామిక  హబ్ గా తీర్చిదిద్దుతాం: జగన్

ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి తమ నుంచి పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని  సీఎం జగన్ అన్నారు.  విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట

Read More

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ఈద్గా పై టర్నింగ్ వద్ద శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు,స్కార్పియో వాహనం ప్రమాదవశ

Read More