ఆంధ్రప్రదేశ్
మోడీ సర్.. ఏపీకి మీ ఆశీస్సులు కావాలి : సీఎం జగన్
ఏపీ అభివృద్ధికి మోడీ ఆశీస్సులు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏయూ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భం
Read Moreరూ.10,742 కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేసిన మోడీ
ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఏయూ గ్రౌండ్స్ కు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. మోడీతో పాటు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన
Read Moreమోడీ టూర్ : ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆందోళన
పెద్దపల్లి : ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు జరుతున్నాయి. మోడీ పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన స్థానిక ప్రతిప
Read Moreప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ..కీలకాంశాలపై చర్చ
ప్రధాని మోడీని 8 ఏళ్ల తర్వాత కలిశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖపట్టణంలోని ఐఎన్ఎస్ చోళ గెస్ట్హౌస్లో మోడీతో పవన్ సమావేశమై పలు అంశ
Read Moreవిశాఖకు చేరుకున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీ విశాఖకు చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి ప్రధాని INSచోళ (న
Read Moreడిసెంబర్ నెల కోటా టికెట్లు విడుదల చేసిన టీటీడి
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రిలీజ్ చేసింది. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శన టో
Read Moreయాదాద్రి తరహాలో తల్లి కోసం గుడి నిర్మాణం
తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టని ఈ రోజుల్లో...తల్లిదండ్రులను పట్టించుకోని ఈ కాలంలో...ఓ కొడుకు ఏకంగా తల్లి కోసం ఆలయాన్నే నిర్మిస్తున్నాడు. గుడి అం
Read Moreవేమన విగ్రహం తొలగింపుపై స్పందించిన పవన్ కల్యాణ్
కడప జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. యోగి వేమన రాసిన&n
Read Moreసోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కె.ఎల్. రెడ్డి, వరదాచారి శ్రద్ధాంజలి సభ
హైదరాబాద్ : సమాజంలోని సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారానికి కృషిచేసిన కె.ఎల్. రెడ్డి, జీఎస్ వరదాచారి నేటి పాత్రికేయులకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్
Read Moreటీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణం
టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీ
Read Moreస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ర్యాలీ
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వడ్లపూడు వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ప్రధాని మోడీకి వ్య
Read Moreరాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ఏపీలోని రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో ఒకే ట్రాక్ పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. గూడ్స్ ట్ర
Read Moreఇవాళ్టి నుంచి అనంతపురంలో బాలయ్య సినిమా షూటింగ్
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘వీర సింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్. దు
Read More












