ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ

హైదరాబాద్ : మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు విచారణ కొనసాగుతోంది. పరీక్షా పత్రం లీకేజ్ కేసులో దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు ఆయన్ను ప

Read More

నింగిలోకి విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం

తిరుపతి : తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ మరో చరిత్రాత్మక ప్రయోగానికి వేదికైంది. దేశంలో తొలి ప్రైవ

Read More

అహ్మదాబాద్- చెన్నై నవజీవన్ ఎక్స్‌ప్రెస్ లో చెలరేగిన మంటలు

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వెళుతున్న సమయంలో ట్రైన్ లోప్రమాదం జరిగింది. గూడూరు జంక్షన్ దగ్గరకు రాగానే ట్రైన్

Read More

క్యాసినో వ్యవహారం: ఈడీ ఎదుటకు ఏపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి

చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. క్యాసి

Read More

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టైం స్లాట్

Read More

పోలవరం ముంపుపై జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వేకు తెలంగాణ పట్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలవరం ప్రాజెక్టు ముంపుపై జాయింట్‌‌‌‌‌‌‌‌ స

Read More

బావిలో పడ్డ ఏనుగు.. జేసీబీతో రక్షించిన అధికారులు

చిత్తూరు జిల్లా: బావిలో పడిపోయిన ఏనుగును పోలీసులు, అటవీ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో రక్షించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా  పలమనేరు రేంజ్ పరిధ

Read More

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కార్తీక సోమవారం పురస్కరించుకుని ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ద

Read More

మొయినాబాద్ ఫాం హౌస్ కేసు : ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 7 బృందాల సోదాలు 

మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)  సోదాలు కొనసాగుతున్నాయి.  సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి

Read More

తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 40 గంటలు

తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మె

Read More

పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు.. కేసు బుక్ చేసిన పోలీసులు

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్పై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు అందడంతో ఆయనపై తాడేపల్

Read More

ప్రత్యేక హోదా పై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసిన జగన్

పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలి అని సీఎం జగన్ ప్రధాని మోడీకి విశాఖ సభ వేదికలో విన్నవించారు. ఇ

Read More

ఏపీ తీరం అభివృద్ధితో ఉరకలు వేస్తుంది: మోడీ

విశాఖపట్నం భారతదేశం వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రైల్వేలు,

Read More