ఆంధ్రప్రదేశ్
'కాంతార'లోని వరాహ రూపం పాటకు తహసీల్దార్ డ్యాన్స్
చిన్న సినిమాగా వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన కాంతార తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసింది. ఆ సినిమాలోని వరాహ రూపం
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రెండ్రోజుల ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతిక
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎదురు చూస్తున
Read Moreశ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివయ్య నామస్మరణత
Read Moreవిశాఖ సాగర తీరంలో నేవీ వేడుకలు
దేశ వ్యాప్తంగా నేవీ డే వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో నేవీ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించార
Read Moreవైకుంఠ ఏకాదశికి టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు
తిరుపతి : టైం స్లాట్, సర్వదర్శనం టోకెన్లతో వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని.. టోకెన్లు లేకుండా తిరుమలకు వస్తే దర్శనానికి అనుమతించబోమని టీటీడీ ఈవో ధర్మ
Read Moreవిశాఖ తీరంలో నేవీ డే సెలబ్రేషన్స్
ఏపీలోని విశాఖ సాగర తీరంలో నేవీ డే సెలబ్రేషన్స్ కోసం రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. రేపు విశాఖలోని బీచ్ రోడ్డులో నేవీ డే వేడుకలు నిర్వహించనున్నారు. దీని
Read Moreతెలంగాణలోని జాతీయ రహదారి 930పీ విస్తరణకు రూ.675 కోట్లు
తెలంగాణకు 675 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టును కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. జాతీయ రహదారి 9
Read Moreకొండల్లో బైక్పై నారా బ్రాహ్మణి రైడింగ్
నారా బ్రాహ్మణి..తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి నట సింహం బాలకృష్ణ కూతురు, టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి.. తనలోని మరో కోణ
Read Moreఅమిత్ అరోరా ఎవరో తెలియదు : ఎంపీ మాగుంట
లిక్కర్ స్కాం ఆరోపణలపై వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదంతా నార్తిండియాలో వ
Read Moreడిసెంబర్ నుంచి నిలిచిపోనున్న అన్నదాత మాసపత్రిక
5 దశాబ్దాలకుపైగా రైతులకు వ్యవసాయ సమాచారం అందించిన అన్నదాత మాసపత్రిక నిలిచిపోనుంది. డిసెంబర్ నుంచి పత్రిక ప్రచురణ నిలిపివేస్తున్నట్లు అన్నదాత
Read Moreజేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
వాహనాల రిజిస్ట్రేషన్ స్కాం కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి రూ.22.10 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ప్రభాకర్ రెడ
Read Moreసిగరెట్తో ట్రైన్ తగలబెట్టిండు
తిరుమల ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి తిరుపతి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కోచ్ నెంబర్ 6లో గుర్తు తెలియని వ్యక్తి సి
Read More












