ఆంధ్రప్రదేశ్
అడవిలో మానవత్వం చాటిన పోలీసులు
అస్వస్థతకు గురైన భక్తుడిని భుజాలపై ఎత్తుకుని.. 20కిమీ కొండలు, గుట్టలెక్కిన పోలీసులు నట్టడవిలో చేతులు కలిపి సాయం సాయమందించిన ఇతర భక్తులు ప
Read Moreకాకినాడ ఆర్టీసీ బస్సులో మంటలు..
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అ
Read Moreజగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉంది
బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ సంచలన కామెంట్స్ తిరుపతి: ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్వరం పెంచుతోంది. అధికార వైసీపీకి తామే అసలైన ప్రత్యామ్
Read Moreరెండేళ్లయింది.. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలి
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సంచలన కామెంట్స్ న్యూఢిల్లీ: మా నాన్న హత్య జరిగి రెండేళ్లయింది.. న్యాయం కోసం ఇంకెంత కాలం మేం వేచి చూ
Read Moreనల్లమల ఘాట్ రోడ్డులో బొలెరో బోల్తా..
20 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం బాధితులు కర్నాటకలోని బళ్లారి జిల్లా వాసులు కర్నూలు: నల్లమల అటవీ ప్రాంతంలోని నంద్యాల-గిద
Read Moreగుంటూరులో వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి ఇవాళ(గురువారం) కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వా
Read Moreతిరుమల శ్రీవారి ఆలయంలో అగ్నిప్రమాదం
తిరుమల శ్రీవారి ఆలయంలోని వకులా మాత పోటులో ఇవాళ(గురువారం) అగ్నిప్రమాదం జరిగింది. గోనెసంచులకు మంటలు అంటుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు TTD అధికారు
Read Moreతిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బాంబు పేలుడు
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. యూనివర్సిటీ ఆవరణలో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో రెండు నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో
Read Moreగృహ విద్యుత్కు కనీస ఛార్జీల్లేవు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త టారిఫ్ను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ERC). సగటు యూనిట్ ధరను రూ.7.17 నుంచి రూ.
Read Moreతెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింద
Read Moreవ్యభిచారం చేయాలని భార్యలపై ఒత్తిడి..నిత్య పెళ్లికొడుకు బాగోతం
ఆంధ్రప్రదేశ్ : విశాఖలో ఓ నిత్య పెళ్లికొడుకు అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని అరుణ్ కుమార్ అనే వ్
Read Moreనా ఓటు హక్కు కోసం హైకోర్టుకైనా వెళ్తా
తన ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఇవాళ్టితో(మార్చి31) తన పదవి కాలం ముగుస్తుండటంతో మీడియాత
Read Moreరోజుకు 45వేలమందికే శ్రీవారి దర్శనం
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి రేపటి(బుధవారం) నుంచి 15వేల టైంస్లాట్ టోకెన్లు మాత్రమే ఇవ్వనున్నట్లు TTD అదనపు ఈవో ఏ
Read More












