ఆంధ్రప్రదేశ్

అనుమానంతో మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్

నెల్లూరు జిల్లా కోవూరులో దారుణం జరిగింది. ఓ మహిళ గొంతు కోసి పరారయ్యాడు కానిస్టేబుల్ సురేష్. లక్ష్మీ నగర్‌లో నివాసం ఉంటున్న షేక్ ఉన్ని అనే మహిళపై

Read More

ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని

ఏపీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని నియమితులయ్యారు.ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్  విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. నీలం స

Read More

టీటీడీ ఆధ్వర్యంలో త్వరలో క‌ల్యాణమ‌స్తు..

ద‌ర‌ఖాస్తులకు టీటీడీ ఆహ్వానం స‌నాత‌న హైంద‌వ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మే 28వ తేదీన క‌ల్యాణమ‌స్తు కార్యక

Read More

భజనలో పాల్గొన్న 21 మందికి కరోనా

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా జిల్లాల

Read More

కూతురు,కొడుకు గొంతుకోసి.. తానూ గొంతుకోసుకున్న తల్లి

చిత్తూరు జిల్లా వి. కోటలో దారుణం జరిగింది. కూతరు, కొడుకు గొంతుకోసి ఓ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషాద ఘటన వి. కోట మండలం కొంగాటం పంచాయితీల

Read More

ఆర్టీసీ బస్సులో దాదాపు 5 కేజీల బంగారం స్వాధీనం

కర్నూలులో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా 4.8 కిలోల 148 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న

Read More

 ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వేస్తున్న ఏపీ

ప్రాజెక్టు వద్ద గుట్టుచప్పుడు కాకుండా పనులు తెలంగాణ సర్కారు సైలెన్స్​ గద్వాల జిల్లా నడిగడ్డ వద్ద 87,500 ఎకరాలు ఇక ఎడారే ఆందోళనలో ఆయకట్టు రైతుల

Read More

ఏపీ ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని...

ఏపీ కొత్త ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. నీలం సాహ్ని ప్ర

Read More

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ ఖరారైనట్టు తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రత్నప్రభ.. కర్ణాటక చీఫ్ సెక్రటరీగా కూడా పనిచ

Read More

సీఎం జగన్‌కు ధన్యవాదాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కర్నూల్ ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం పట్ల ఆయన

Read More

ఏప్రిల్ 9కి ఓ చరిత్ర ఉంది.. అందుకే ఆ రోజు సభ పెడుతున్నాం

ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే సంకల్ప సభకు సంబందించిన జెండా మరియు పోస్టర్‌ని వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. గత ఫిబ్రవరి 9 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ర

Read More

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు

లాంఛనంగా ప్రారంభించి పేరు ప్రకటించిన సీఎం జగన్  కర్నూలు: ననగరానికి 50 కిలోమీటర్ల దూరంలో  ఓర్వకల్లు పరిధిలో నిర్మించిన కొత్త ఎయిర్ పో

Read More

వైఎస్ఆర్ ముఖ్య అనుచరుడు సూరీడు మీద హత్యాయత్నం

మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు సూరీడు మీద హత్యాయత్నం జరిగింది. జూబ్లీహిల్స్‌లోని అతని నివాసంలోకి ప్రవేశించిన ఒక వ్

Read More