ఆంధ్రప్రదేశ్

ఆంధ్రోళ్ల ఓట్లు కావాలి కానీ.. వారికి వైద్యం మాత్రం ఇవ్వవా?

ఆంధ్ర నుంచి కరోనా ట్రీట్‌మెంట్ కోసం వచ్చే వారిని ఆపడం సమంజసం కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. బార్డర్‌లో ప్రభుత్వ తీరు సరైంది కాదన

Read More

తెలంగాణ,ఏపీ సరిహద్దులో ఉద్రిక్తత

ఏపీ,తెలంగాణ బార్డర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతులు లేకుండా ఏపీ నుండి వచ్చే అంబులెన్స్ వాహనాలను అపడాన్ని నిరసిస్తూ కరోనా పేషంట్ల బంధువు

Read More

బార్డర్‌లో వాహనాల నిలిపివేత.. అంబులెన్స్‌లోనే ఇద్దరు పేషంట్లు మృతి

ఈ పాస్ మరియు పేషంట్‌కు హాస్పిటళ్లో బెడ్ కన్ఫర్మ్ అయితేనే ఎంట్రీ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో బార్డర్ల వద్ద అంబులెన్స్‌ల

Read More

ఏపీలో  కరోనా స్వైర విహారం..

ఇవాళ కూడా 22వేల 399 కొత్త కేసులు.. 89 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇవాళ కూడా 22 వేల 399 కొత్త కేసులు

Read More

ఏపీ,తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ

కరోనా పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వివిధ ఎన్నికలు జరిగాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయ

Read More

ఏపీలో కరోనా విజృంభణ.. ఇవాళ కూడా 21వేల కొత్త కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ బుధవారం కూడా 21 వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి. 89 మంది కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు.

Read More

ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ఒక్కరోజు సమావేశం

కరోనా సహా కీలకమైన అంశాల ఆమోదం కోసం ఉభయ సభల సమావేశం అమరావతి: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అత్యవసరంగా ఒక్కరోజు పాటు సమావేశాలు నిర్వహించాలని మ

Read More

ప్రధాని మోడీకి జగన్ లేఖ..కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీ చేయాలని వినతి

అమరావతి:ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఆక్సిజన్‌ కేటాయింపులు, సరఫరాను పెంచేందుకు సహకరించాలని లేఖలో కోరారు. ఏప

Read More

కడప క్వారీ పేలుడు ఘటనలో ప్రతాప్ రెడ్డి అరెస్ట్

కడప: కలసపాడు మండలం మామిళ్లపల్లె ముగ్గురాళ్ల క్వారీ (గనుల్లో) పేలుడు ఘటనలో వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన వైఎస్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు &nb

Read More

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తగ్గినట్లే తగ్గి మళ్లీ యధావిధికి

ఇవాళ ఒక్కరోజే 20 వేల 345 కొత్త కేసులు నమోదు.. మరణాలు: 108 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజు ఆరువేలకు పై

Read More

తిరుపతి ఆస్పత్రి మృతుల కుటుంబాలకు 10లక్షల పరిహారం

తిరుపతి ఆస్పత్రి ఘటన కలచివేసింది:సీఎం జగన్ కరోనా చికిత్స విషయంలో కలెక్టర్లందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో  కాన

Read More

ఆక్సిజన్ అందక 11 మంది చనిపోవడం విషాదకరం

రుయాలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడం మూలంగా 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారనే

Read More

రుయా ఘటనపై విచారణకు ఆదేశం

తిరుపతి రుయా హాస్పిటల్‌లో ఆక్సిజన్ అందక సోమవారం 11 మంది చనిపోయిన ఘటనపై ఏపీ సీఎం జగన్ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదక ఇవ్వా

Read More