ఆంధ్రప్రదేశ్
ఆ తలనీలాలతో మాకెలాంటి సంబంధం లేదు
మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో పోలీసులు సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలు (వెంట్రుకలతో) తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ప్రకటించింది. టీటీడీ తన వద
Read Moreమాస్క్ పెట్టుకోలేదని సీఐకి ఫైన్ వేసిన ఎస్పీ
దేశంలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడొచ్చిన సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. దేశవ్యాప్తంగా కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ క్ర
Read Moreఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు
YCP ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. ఇవాళ ఆమెను డాక్టర్లు ఐసీయూ నుంచి సాధారణ&
Read Moreజంట హత్యల నిందితులు..మెంటల్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్
పోలీసు బందోబస్తుతో మదనపల్లె సబ్ జైలుకు తరలింపు పునర్జన్మలపై మూఢ నమ్మకంతో జనవరి 24న కుమార్తెలను చంపేసిన తల్లిదండ్రులు పోలీసుల రాక కాస్త ఆల
Read More2 ఆర్టీసీ బస్సులు, గ్యాస్ లారీ ఢీ.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సుంకరి పేట దగ్గర ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్ లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చన
Read Moreరైతులకు క్షమాపణ చెప్పిన ఏపీ మంత్రి
వరి సాగు సోమరిపోతు వ్యవహారం.. అనే వ్యాఖ్యలపై దుమారం నిరసనలతో వెనక్కితగ్గిన మంత్రి శ్రీరంగనాథరాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తిరుపతిల
Read Moreకర్నూలు ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు ప్రారంభం
వేడుకగా ప్యాసింజర్ విమానాల ప్రారంభోత్సవం బెంగళూరు-కర్నూలు తొలి విమానానికి రాయల్ సెల్యూట్ తొలి ప్యాసింజర్ విమానం నడిపిన పైలట్ వీరా కూడా
Read Moreటిప్పర్ను ఢీకొట్టిన ఆటో .. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టిప్పర్ను
Read Moreఅనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్యే మృతి
కడప: బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. ఆయన గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా
Read Moreనెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి
ఏపీ నెల్లూరు జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు దగ్గర లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ప్రమాద
Read Moreస్పెషల్ ట్రిబ్యునల్ తీర్పుపై అభ్యంతరాలుంటే .. మళ్లీ దరఖాస్తు చేసుకోండి
హైకోర్టు ఉత్తర్వులతో కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం హైదరాబాద్, వెలుగు: పెండింగ్ భూవివాదాల్లో ఇటీవల స్పెషల్ ట్రిబ్యునళ్లు ఇచ్చిన
Read Moreస్పీడ్ పోస్టులో దేవుని ప్రసాదం
ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లో ఇంటికి పార్శిల్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల నుంచి భక్తుల ఇంటికే ప్రసాదాలను పంపేందుకు
Read Moreఏపీలో కరోనా విజృంభణ.. ఆ నాలుగు జిల్లాల్లోనే సగానికి పైగా కేసులు
ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 947 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో
Read More












