ఆంధ్రప్రదేశ్

కరోనాతో అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

విశాఖ: అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బంహరి(68) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి

Read More

ఏపీలో పాక్షిక లాక్ డౌన్

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోవిడ్‌ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Read More

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఎంతంటే..

1 లక్ష 14 వేల 299 మందికి పరీక్షించగా 23 వేల 920 మందికి కరోనా నిర్ధారణ 83 మంది కరోనా కాటుతో మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో కరోనా

Read More

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

హైకోర్టు సూచనలతో ప్రభుత్వం వెనుకంజ హైకోర్టు సూచనల మేరకు వాయిదా వేస్తున్నాం- విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎట్టక

Read More

తిరుపతిలో వైసీపీ ఘన విజయం

2లక్షల 31 వేల పై చిలుకు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గెలుపు తిరుపతి: పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. సుమారు 2 ల

Read More

తిరుపతిలో భారీ మెజార్టీ దిశగా వైసీపీ

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ భారీ ఆధిక్యం దిశగా ముందుకెళ్తోంది. అన్ని పార్టీలను కాదని వైసీపీ దాదాపు లక్ష ఓట్ల మెజార్టీని సాధించింద

Read More

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఎంతంటే..

1 లక్ష 14 వేల 299 మందికి పరీక్షించగా 23 వేల 920 మందికి కరోనా నిర్ధారణ 83 మంది కరోనా కాటుతో మృతి   అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర

Read More

అమర రాజా కంపెనీ మూసివేతకు ఆదేశం

ప్రజల ఆరోగ్యానికి ముప్పని నిర్ధారించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు  అమరావతి: చిత్తూరు జిల్లాలో ఉన్న అమర రాజా బ్యాటరీ కంపెనీల కు పొల్యూషన్ క

Read More

శ్రీశైలంలో సంప్రదాయబద్దంగా కుంభోత్సవం

శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం.. భూ కైలాస గిరి అయిన శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ దేవికి కుంభోత్సవం సంప్రదాయబద్దంగా జరి

Read More

2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ వీఆర్ఓ

అనంతపురం: ఓ రైతుకు పట్టాదారు పాస్ బుక్ ఇచ్చేందుకు రెండు లక్షలు లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు.

Read More

తిరుచానూరు ప్రధాన పూజారి కరోనాతో మృతి

ఇప్పటి వరకు టీటీడీలో 15 మంది ఉద్యోగులు మృతి తిరుపతి: పవిత్ర తిరుమల క్షేత్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ప్రధా

Read More

శ్రీశైలంలో భ్రమరాంబదేవికి ఇవాళ కుంభోత్సవం

శ్రీశైల క్షేత్రంలో ఇవాళ(శుక్రవారం)భ్రమరాంబదేవికి కుంభోత్సవం నిర్వహిస్తారు. చైత్రమాస శుక్రవారం రోజున భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం

Read More

అంత్యక్రియల కోసం భార్య శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లిన వృద్ధుడు

జౌన్‌‌పూర్: భార్య మృత దేహానికి అంత్యక్రియలు జరపడానికి ఓ వ్యక్తి గంటలపాటు సైకిల్ పై తీసుకెళ్లడం అందరి హృదయాల్ని కలచివేస్తోంది. ఉత్తర్&zw

Read More