ఆంధ్రప్రదేశ్

మంత్రులు పంపిస్తారా?.. మీ పిల్లలవే ప్రాణాలా?

కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అవివేకమన్నారు కేఏ పాల్. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ

Read More

కరోనా డెత్: బెడ్స్ లేక అంబులెన్స్‌లోనే కన్నుమూసిన చిన్నారి

విశాఖలో ఘోరం జరిగింది. హాస్పిటల్‌లో చేర్చుకోకపోవడంతో.. కరోనాతో ఏడాదిన్నర చిన్నారి కన్నుమూసింది. అచ్యుతాపురానికి చెందిన ఏడాదిన్నర పాపకు కరోనా సోకి

Read More

మదనపల్లె జంట హత్యల నిందితులకు బెయిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. జనవరి 24న మూఢ భక్తితో

Read More

సెకండ్ వేవ్: 10 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన రైల్వేశాఖ

కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తోన్న సమయంలో.. రైల్వే ప్రయాణాలు తగ్గిపోయాయి. దీంతో ప్రయాణికులు లేక రైల్వే స్టేషన్లు బోసిపోవడంతో 10 రైళ్లను తాత్

Read More

ఆక్సిజన్ సరఫరా లోపం.. నలుగురు కరోనా రోగుల మృతి

విజయనగరం మహారాజ ఆస్పత్రిలో ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం మహారాజ ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన చోటు చేస జరిగింది. ఆక్సిజన్ కొ

Read More

కరోనా లక్షణాలున్నాయి అంటున్నా డ్యూటీ వేయడంతో..

తీవ్ర అస్వస్థతకు గురైన కానిస్టేబుల్ గణేష్  హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు అంబులెన్స్‌లోనే ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసి  షేర్ చేసిన క

Read More

ఏపీలో సిటీ స్కాన్ ధర రూ.3 వేలు

ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు –ఏపీ ప్రభుత్వం అమరావతి: కరోనా మహమ్మారి సునామీలా చుట్టేస్తున్న సమయంలో సిటీ స్కాన్ ధర 3 వేలు మాత్రమే

Read More

ఆక్సిజన్ అందక బాత్‌రూంలో చనిపోయిన కరోనా పేషంట్

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కరోనాతో ఓ వ్యక్తి బాత్‌రూంలోనే కుప్పకూలిపోయాడు. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువైపోతోంది. దాంతో రిమ్స్

Read More

శ్రీశైలంలో 62 మంది ఆలయ సిబ్బందికి కరోనా

కర్నూలు: భూ కైలాస క్షేత్రం శ్రీశైలంలో కరోనా విజృంభిస్తోంది. కేవలం 3 రోజుల వ్యవధిలో 62 మంది ఆలయ సిబ్బంది కరోనా బారినపడ్డారు. శ్రీగిరులతోపాటు చుట్టుపక్క

Read More

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

ఇవాళ కూడా 11 వేల 698 కొత్త కేసులు.. 37 మరణాలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ శనివారం కూడా 11 వేల 698 కే

Read More

వాటర్‌ట్యాంక్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న కరోనా పేషంట్

కరోనా తగ్గదేమోనని భయంతో సూసైడ్ చేసుకున్న యువకుడు కృష్టా జిల్లాలో దారుణం జరిగింది. కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు

Read More

18 ఏండ్లు పైబడినోళ్లందరికీ ఏపీలో ఫ్రీ వ్యాక్సిన్

18 ఏండ్లు పైబడినోళ్లకు వ్యాక్సిన్ ఏపీలో ఉచితం  రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తామన్న జగన్ సర్కారు   అమరావతి: కరోనా కేసులు పెరుగుతున్నంద

Read More

ఏపీలో ఇవాళ ఒక్క రోజే 11వేల కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కట్టడి చేసేందుకు ఆంక్షలు విధిస్తున్నా కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి.

Read More