ఆంధ్రప్రదేశ్

తిరుమలలో ఈదురు గాలులతో భారీ వర్షం

తిరుమలలో  భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో దాదాపు గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వానతో తిరుమాడ వీధులు,

Read More

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు భారీ సంఖ్య నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  శనివారం(రేపు

Read More

ఏపీలో మళ్లీ బుసకొడుతున్న కరోనా...

అమరావతి: కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ ఉధృతం అవుతోంది. తగ్గినట్లేతగ్గి మళ్లీ కోరలు చాస్తోంది. ఇవాళ గురువారం ఒక్కరోజే 11 వేల కేసులు నమోదయ్యాయి. ప్రభుత

Read More

మోడీకి చిరంజీవి సంచలన ట్వీట్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని ప్రధాని మోడీని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా.. సినిమాలకే పరిమి

Read More

విశాఖ చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్

మహారాష్ట్ర కలాంబోలి నుంచి ప్రారంభమైన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఇవాళ ఉదయం విశాఖ పట్నం చేరుకుంది. దాదాపు 7 ఖాళీ ట్యాంకర్లతో ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్

Read More

హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రే

తిరుమల: హనుమంతుడి పుట్టినింటిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్లారిటీ ఇచ్చేసింది. ఏడుకొండల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని తేల్చి చెప్పింది.

Read More

ఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో  37,922 మందికి కరోనా టెస్టులు చేయగా.. 8,987మందికి పాజిటివ్ వచ్చింది. మరో  35 మంది

Read More

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు యథాతథం

ఆంధ్రప్రదేశ్ లో ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయన్నారు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలప

Read More

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త

అమరావతి: ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త. వేతన, ఉద్యోగ విరమణ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియారిటీ ప్రాతిపదికన

Read More

హాస్టల్‌లో కరోనా.. 52 మంది విద్యార్థినీలకు పాజిటివ్

కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్నూల్ జిల్లా ఆదోని కస్తూర్బా గాంధీ

Read More

సాగర్‌లో ఎక్కువ.. తిరుపతిలో తక్కువ పోలింగ్

తిరుపతి లోక్‌సభ, నాగార్జునసాగర్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 7 గంటల వరకు సాగింది. సాయంత

Read More

బ్యాంకులో దాచుకున్న బంగారం మాయం

కరూలు జిల్లా ఉయ్యాలవాడ ఏపీజీబీ బ్యాంకులో ఘటన మొత్తం 17 మంది కస్టమర్లకు చెందిన 1300 గ్రాముల ఆభరణాలు గల్లంతైనట్లు గుర్తింపు తనిఖీలు చేసి విచ

Read More

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

ఇప్పటికే 60 మంది ఉద్యోగులకు కరోనా బెజవాడలో శని,ఆదివారాల్లో వ్యాపార సంస్థల స్వచ్ఛంద బంద్  అమరావతి: ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కరోనా క

Read More